మంగళవారం, 30 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:34 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?
అక్కినేని అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్..!
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్కు ఏమైందంటే?
అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డ హీరో సందీప్ కిషన్
ఫ్యాన్కి ఒక్కటే రెక్క ఉంది..?
అంజి: అదేమిటి ఫ్యాన్కి ఉండాల్సిన మూడు రెక్కలలో ఫ్యాన్కి ఒక్కటే రెక్క ఉంది..?
రామయ్య: అదా.. ఆస్తి పంపకాల్లో నా కొడుకులిద్దరు చెరో రెక్క పట్టుకుపోయారులే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దసరా పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరెంట్ చార్జీలలోని ట్రూ అప్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకిటించింది. దీనితో ప్రజలపై సుమారుగా వెయ్యికోట్ల రూపాయల భారం తగ్గనుందని మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసారు. ట్విట్టర్లో ఆయన పేర్కొంటూ... ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబుగారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు.
చంద్రబాబు-పవన్ కల్యాణ్లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)
తెలుగుదేశం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- జనసేన పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరినీ విడదీయడం ఎవ్వరివల్లా కాదని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. ప్రముఖ మీడియా ఛానల్ టీవీ9తో ఇచ్చిన ఇంటర్యూలో మాజీమంత్రి పేర్ని నాని పలు విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు-పవన్ మధ్య వున్న స్నేహాన్ని విడగొట్టడం ఎవ్వరివల్లా కాదు. వైసిపియే కాదు ఆఖరికి స్వయంగా ప్రధానమంత్రి మోడీ వల్ల కూడా కాదు. చంద్రబాబు-పవన్ పార్టీలు ఒకరికొకరు కొట్టుకున్నా, కుమ్ముకున్నా ఇద్దరూ కలిసే వుంటారు.
కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత
కాకినాడ: ప్రముఖ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కిచెన్-కమ్-డైనింగ్ హాల్ను నిర్మించింది, ఇది 100 మందికి పైగా పిల్లలు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ భోజనం చేయటానికి గౌరవప్రదమైన ప్రాంగణాన్ని సృష్టించింది. ఈ డైనింగ్ హాల్ను కోరమాండల్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అమీర్ అల్వి, కాకినాడ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ త్రినాథ, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ సమక్షంలో ప్రారంభించారు.
Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్
నవరాత్రి గర్బా ఉత్సవంలో అసభ్యత చోటుచేసుకుంది. గర్బా ఉత్సవంలో ఫ్యాషన్, అసభ్యత చోటుచేసుకోవడం చర్చకు దారితీసింది. గర్బా అనేది గుజరాత్లో ఉద్భవించిన నృత్యం. భారతీయ పండుగలు ఆచారాల గురించి మాత్రమే కాకుండా ఆనందం, ఐక్యతకు ఈ డ్యాన్స్ ప్రతీక. అవి సమాజాల వారీగా ప్రజలను ఒకచోట చేర్చి, సంప్రదాయం, వేడుకల కోసం ఒక ఉమ్మడి స్థలాన్ని సృష్టిస్తాయి. గర్బా కార్యక్రమాలలో, దుస్తులు, వ్యక్తిగత ఎంపికల గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతాయి.
Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు
ఇటీవలే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేరస్థుల పేర్లను నమోదు చేయడానికి డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించారు. జాబితాలో ఉన్న ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ సభ్యులను రక్షించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక మార్గంగా ఈ సాధనాన్ని ప్రవేశపెట్టారు. అదే డిజిటల్ పుస్తకంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలిపై ఫిర్యాదు వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?
బాదం పప్పులు రోజుకు ఎన్ని తినాలనే సందేహం చాలామందికి వుంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక సాధారణ వయోజన వ్యక్తి రోజుకు 5 నుండి 10 లేదా 6 నుండి 10 నానబెట్టిన బాదం పప్పులు తినడం సురక్షితమైనది, ప్రయోజనకరమైనది. కొంతమంది నిపుణులు రోజుకు 7-10 బాదం పప్పులను సిఫార్సు చేస్తారు. శారీరకంగా చురుకుగా ఉండే వ్యక్తులు లేదా క్రీడాకారులు 8 నుండి 10 బాదం పప్పులు తినవచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో.. అంటే, 20 కంటే ఎక్కువ తినడం వల్ల కేలరీలు పెరిగి బరువు పెరగడం, జీర్ణ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్ల ప్రమాదం వంటివి పెరగవచ్చు.
ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...
లవంగాను నోట్లో వేసుకుని నమిలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం లవంగాలలో ఉండే యూజినాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం, ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ (బాక్టీరియా నిరోధక) గుణాలను కలిగి ఉంటుంది. లవంగాలు నమిలితే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన
క్రికెట్ యొక్క భారీ పరిధిని వినియోగించుకోవటం ద్వారా అర్థవంతమైన సామాజిక మార్పును తీసుకురావటానికి, భారతదేశంలో అత్యంత విశ్వసనీయ జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) థాంక్స్ ఎ డాట్ కార్యక్రమం ద్వారా రొమ్ము క్యాన్సర్ అవగాహనను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడానికి కలిసి వచ్చాయి. ఈ ప్రయత్నంలో భాగంగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్(ఒడిఐ) మ్యాచ్ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు థాంక్స్-ఎ-డాట్ లోగోతో అలంకరించబడిన విలక్షణమైన గులాబీ రంగు జెర్సీలలో మైదానంలోకి దిగింది.
టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం
టైప్ 1 మధుమేహంతో నివసిస్తున్న వ్యక్తులకు మరింత అవగాహన కల్పించటంతో పాటుగా వారికి అవసరమైన మద్దతు అందిస్తూనే వారి తక్షణ అవసరానికి ప్రతిస్పందనగా, బియాండ్ టైప్ 1 భారతదేశానికి తమ కార్యకలాపాలను విస్తరిస్తోన్నట్టు వెల్లడించింది. అవగాహన పెంచడం, సహాయక సంఘాలను నిర్మించడం, ప్రాణాలను రక్షించే వనరులను అందించడం, తరచుగా విస్మరించబడే స్వరాలను వినిపించటం ద్వారా డయాబెటిస్తో జీవించే తీరును మార్చడానికి ప్రపంచ లాభాపేక్షలేని సంస్థ పనిచేస్తుంది.
అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి
మన హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వివిధ కారణాలు ఉన్నాయి. గుండెకు సంబంధించిన ప్రమాదాల విషయానికి వస్తే చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎలివేటెడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ప్రాథమిక ఆందోళనగా పరిగణించబడుతుంది. మన నియంత్రణలో లేని కుటుంబ చరిత్ర లేదా వృద్ధాప్యం వంటి ఇతర కారకాల మాదిరిగా కాకుండా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్సి)ని సరిగా నిర్వహించవచ్చు, సిఫార్సు చేయబడిన స్థాయిలలో ఉంచవచ్చు. స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎల్డిఎల్సి ధమనులలో ఫలకాలు సృష్టిస్తుంది, దీనివల్ల రక్త ప్రవాహాన్ని పరిమితం చేసే అడ్డంకులు ఏర్పడతాయి. ఇది గుండెపోటులు, స్ట్రోక్లకు దారితీస్తుంది. అందుకే ఎల్డిఎల్సిని అరికట్టడం, అవసరమైన స్థాయిలో నిర్వహించడం చాలా ముఖ్యం.