మంగళవారం, 24 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?
32 ఏళ్ల యువకుడితో 37 ఏళ్ల భార్య అక్రమ సంబంధం... పొడిచేశాడు...
తల్లిని చూసేందుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భార్య.... ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త...
ఇంట్లో భార్యతో బెడ్ పైన ఇద్దరు అబ్బాయిలు ఆ స్థితిలో... భర్త ఏం చేశాడంటే...
పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?
నస పెట్టకుండా తినండి..?
భర్త: ఏమే.. పెరుగన్నంలో పెరుగు కనబడడం లేదేంటే..?
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తల్పగిరి ఆలయానికి కానుకగా రూ.60లక్షల విలువైన బంగారం, వెండి కిరీటాలు
చారిత్రాత్మకమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి సోమవారం ఒక భక్తుడు సుమారు రూ.60 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను విరాళంగా ఇచ్చాడు. నెల్లూరుకు చెందిన భక్తుడు వాయుగుండ్ల చెంచు నిహార్ ఫిబ్రవరి 23, 2026న ఆలయ కార్యాలయంలో దాదాపు 364.440 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని, 233.740 గ్రాముల బరువున్న వెండి కిరీటాన్ని సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు. అధికారుల సమక్షంలో ఈ ఆభరణాలను అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డికి అందజేశారు.
హైదరాబాదులో పగటి పూటనే ఏసీలు వాడుతున్నారు.. అకస్మాత్తుగా వర్షాలు
గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, మంగళవారం ఉదయం నగరంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం ప్రజలకు చాలా ఉపశమనం కలిగించింది. ఉష్ణోగ్రత పెరుగుదల నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది నివాసితులు ఇప్పటికే పగటిపూట ఏసీలను ఉపయోగించడం ప్రారంభించారు. కానీ వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించిన ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఫిబ్రవరి 25 వరకు మధ్య, తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.
ఛత్రా జిల్లాలో ఘోరం: రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది.. ఏడుగురు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో ఘోరం జరిగింది. రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పేషెంట్తో సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెడ్బర్డ్ ఎయిర్వేస్కు చెందిన బీచ్క్రాఫ్ట్ సీ90 విమానం ఛత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో( ఏఏఐబీ) లోతైన విచారణకు ఆదేశించాయి.
పవన్ కల్యాణ్ను ఫాలో చేస్తున్న టీవీకే విజయ్.. సక్సెస్ అవుతారా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను టీవీకే నాయకుడు విజయ్ ఫాలో అవుతున్నారనే చెప్పాలి. సోమవారం వెల్లూరులో పర్యటించిన విజయ్ కామెంట్లను బట్టి చూస్తే.. పవన్ బాటలో విజయ్ నడుస్తున్నారనే చెప్పాలి. తమిళనాడులో డీఎంకే తనను ఎలా ఆపడానికి ప్రయత్నిస్తోందో మాట్లాడారు. తాను ప్రజలను చేరుకుంటాననే భయంతో తన సమావేశాలకు అనుమతి ఇవ్వలేదని డీఎంకే ప్రభుత్వం, స్టాలిన్ను విజయ్ ఆరోపించారు.
Rapido driver, వీపు గోకుతున్నట్లు నటిస్తూ మహిళను అసభ్యంగా తాకాడు, వీడియో షేర్
ర్యాపిడో డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ అసోంకి చెందిన మహిళా ప్రయాణికురాలు తన ఇన్స్టాగ్రాం పేజీలో వీడియో షేర్ చేసింది. ర్యాపిడో డ్రైవర్ తన ప్రయాణిస్తున్నంతసేపు అతడి వీపు గోక్కుంటున్న సాకుతో తనను అసభ్యంగా తాకాడని దాని తాలూకు వీడియోను షేర్ చేసింది. ప్రయాణిస్తున్నంతసేపు తనను వ్యక్తిగత ప్రశ్నలతో వేధింపులకు గురిచేసాడనీ పేర్కొంది. ప్రయాణికురాలి వీడియోను చూసిన నెటిజన్లు ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో సంస్థ వెంటనే సదరు రైడర్ను సస్పెండ్ చేసింది. బాధితురాలికి క్షమాపణలు చెప్పింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.