బుధవారం, 26 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ అన్ని ఇతర బోర్డులతో అనుబంధంగా ఉన్న పాఠశాలలతో సహా అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేసింది. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యార్థులను తెలుగు భాషా నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 9, 10వ తరగతి విద్యార్థులకు తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వారు దానిని తప్పనిసరి సబ్జెక్టుగా ఎంచుకోవలసి ఉంటుంది.
ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?
దేశ ఐటీ నగరంగా గుర్తింపు పొందిన బెంగుళూరు మహానగరంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో బెంగుళూరు వాసులు తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ నగరంలో నీటి ఎద్దడి ఏర్పడటం ఇది వరుసగా మూడో యేడాది కావడం గమనార్హం. అయితే, ఈ దఫా వేసవికాలం ఇంకా మొదలుకాకముందే నగరంలో తాగునీటి సమస్య ఉత్పన్నంకావడంతో అటు ప్రజలతో ఇటు పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు, ఐఐఎస్సీ సైంటిస్టులు సైతం బెంగుళూరు నగరంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)
అసెంబ్లీ వేదికగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితులకు గుండు కొట్టించిన వారు, దళితులను చంపి డోర్ డెలివరీలు చేసినవారు వైసీపీ వారేనని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలి సమావేశాల్లో నారా లోకేష్ ప్రసంగిస్తూ.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. దళితులపై దమనకాండ చేసి, మీరా దళితుల గురించి మాట్లాడేది?.. సంబంధం లేకుండా అనవసరంగా టాపిక్స్ మాట్లాడవద్దని వైకాపా నేతలపై మండిపడ్డారు. తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా తప్పంటే ఎలా అంటూ వైకాపా నేతలను ఉద్దేశించి నారా లోకేష్ సెటైర్లు విసిరారు.
ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?
కొందరు విద్యార్థులు కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం వారంతా కలిసి పక్కా ప్రణాళికను రచించారు. సోడియం అనే రసాయన పదార్థం నీటితో కలిసినపుడు పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వారు తెలుసుకున్నారు. ఈ కుట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో వెలుగులోకి వచ్చింది.
Amit Shah: తమిళం మాట్లాడలేకపోతున్నా సారీ: అమిత్ షా
తమిళనాడు ప్రజలు తమిళం మాట్లాడలేకపోతున్నానని.. ఇందుకోసం తనను క్షమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. తమిళం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి అని ఆయన అంగీకరించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?
డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.
పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే
తేనె, వెల్లుల్లి. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనెను ఎలా కలపాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.
వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు
పుదీనా నీరు లేదా పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్ పానీయం. వేసవిలో పుదీనా నీరు, పుదీనా కషాయం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పుదీనా నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకు కషాయంలో చక్కెర వుండదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. పావు కప్పు తాజా పుదీనా ఆకులతో చేసిన పుదీనా ఆకు కషాయంలో 12 కేలరీలుంటాయి. పుదీనా నీరు తాగుతుంటే మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.
వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
వేప ఆకులు, వేప ఆకు రసం, వేపాకు పొడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో వేప ఎంతగానో సహాయపడుతుంది వేప హానికరమైన బాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. రాత్రిపూట కొన్ని ఆకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే అది మంచి యాంటీ బాక్టీరియల్ క్లెన్సర్గా పనిచేస్తుంది. వేప ఆకులు సాధారణ జలుబు, సైనసిటిస్ వంటి అనేక ఇతర సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. వేపాకును రసంగా తీసుకున్నప్పుడు, చేదు వేప శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది
మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు
మధుమేహం, గుండె ఆరోగ్యం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తరచుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. ఇది ఆయా వ్యక్తుల మొత్తం శ్రేయస్సుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, ఆ ప్రభావం గ్లూకోజ్కు మాత్రమే పరిమితం కాదు. ఇది గుండె పనితీరును, మొత్తం కార్డియో వాస్క్యులర్ (హృదయనాళ) ప్రమాదాన్ని ప్రభావితం చేసే తరంగ ప్రభావం. పరిశోధనల ప్రకారం, మధుమేహం ఉన్న వ్యక్తులకు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాలు, గుండె పనితీరును నియంత్రించే నరాలకు హాని కలుగుతుంది.