శుక్రవారం, 5 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Teachers Day: టీచర్స్ డే- ఉపాధ్యాయులకు బహుమతులు పంపిన పవన్ కల్యాణ్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులను ఆలోచనాత్మక బహుమతులతో ఆశ్చర్యపరిచారు. పిఠాపురంలో వేడుకలు ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు బహుమతులు పంపించారు. మహిళా ఉపాధ్యాయులకు చీరలు, పురుష ఉపాధ్యాయులకు ప్యాంటు-షర్టు సెట్లు బహుమతిగా ఇచ్చారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి అంతటా ఒక ప్రత్యేక బృందం పంపిణీని నిర్వహించింది. ఈ చర్యకు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇకా పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
హైదరాబాద్లో మైక్రో బ్రూవరీలు- హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఇక బీర్, వైన్
రాష్ట్ర ఎక్సైజ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్లో మైక్రో బ్రూవరీలు విజృంభించనున్నాయి. త్వరలో బీరు వైన్ షాపుల్లోనే కాకుండా తెలంగాణ అంతటా హోటళ్ళు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాలలో కూడా అందుబాటులోకి రానుంది. నిబంధనల ప్రకారం, 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న ఎవరైనా రూ.1 లక్ష చెల్లించి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Dallas: డల్లాస్లో గణేష్ చతుర్థి వేడుకలు.. డ్యాన్స్ ఇరగదీశారు.. వీడియో వైరల్
డల్లాస్లో, గణేష్ చతుర్థి కార్యక్రమం వైరల్గా మారింది. పలు కుటుంబాలు ఈ వేడుక సందర్భంగా ఒక్కటిగా చేరాయి. ఈ వేడుకల్లో అమెరికా పోలీసు అధికారి కూడా చేరారు. తద్వారా భారతదేశం పండుగ వాతావరణాన్ని డల్లాస్లో పునఃసృష్టించారు. అంతేగాకుండా ఈ సందర్భంగా పలు కుటుంబాలు ఒక్కటై డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?
మాజీ ఎమ్మెల్సీ కవితను అధికారికంగా బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు. ఆపై ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనితో, కుటుంబ సంబంధాలు తప్ప, కేసీఆర్తో కవితకు ఉన్న రాజకీయ సంబంధాలు తెగిపోయాయి. గతంలో ఆమె కాంగ్రెస్లో చేరే అవకాశం వుందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ ప్రస్తుతం అది జరిగేట్లు లేదు. ఎందుకంటే.. కవిత బహిరంగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, తన జైలు శిక్షకు బీజేపీని విమర్శించారు.
Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు ప్రతిపాదనతో భారీ పర్యాటక రంగాన్ని అన్వేషిస్తున్నారు. ప్రపంచ అద్భుత ప్రపంచాన్ని రాయలసీమకు తీసుకురావడంపై వాల్ట్ డిస్నీతో చర్చలు జరపాలని అధికారులకు సూచించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే, అనంతపురం భారతదేశ పర్యాటక పటంలో స్థానం పొందుతుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
పచ్చి ఉల్లిపాయలు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు (Sulfur Compounds) నోటి దుర్వాసనకు ప్రధాన కారణం. ఈ సమ్మేళనాలు నోటిలో ఎక్కువ సేపు ఉండి దుర్వాసనను కలిగిస్తాయి. ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణమైన తర్వాత రక్తంలోకి చేరి, చెమట ద్వారా బయటకు వస్తాయి. దీనివల్ల శరీరం నుంచి కూడా వాసన వస్తుంది.
బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?
బీపీ, అధిక రక్తపోటు అనేది ఇదివరకు వయసు పైబడినవారిలో కనబడేది. కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతోంది. అధిక బిపి సమస్యకు కారణం క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు జీవనశైలిలో తేడాలు. అయితే, చాలా మంది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించరు. అయితే అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధిక బీపీ ఉన్నవారు క్రింద తెలియజేయబోయే పదార్థాలను దూరంగా పెట్టేయాలి. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు. హైబీపీ ఉన్న రోగులైతే ఉప్పు తీసుకోవడం తగ్గించేయాలి.
ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?
హైదరాబాద్ (హైటెక్ సిటీ) సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్- ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, వేగంగా మారుతున్న వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలు రెండూ గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆచరణలో వాస్కులర్ సర్జన్గా, ఈ పురోగతులు వాస్కులర్ డిసీజ్ కేర్ కోసం ప్రమాణాలను ఎలా పెంచాయో, చికిత్స ఎంపికలను పెంచాయో, రోగి ఫలితాలను బాగా మెరుగుపరిచాయో నేను వ్యక్తిగతంగా చూశాను.
ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ
హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణ ఆధారిత హెల్త్కేర్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్, వాక్సిఫ్లూ ఈరోజు విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం సీజనల్ ఇన్ఫ్లుయెంజా పరంగా ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యగా ఫ్లూ నిలుస్తూనే ఉంది, దీని వలన 3-5 మిలియన్ల తీవ్రమైన అనారోగ్య కేసులు సంభవిస్తున్నాయి. అంతేకాదు, దీనితో సంవత్సరానికి 2,90,000 నుండి 6,50,000 శ్వాసకోశ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది.
మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?
మెుక్కజొన్నలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయి. వర్షాకాలంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ మజా వేరు. మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్-ఇ, బి-1, బి-6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ను అరికడుతుంది.