శుక్రవారం, 28 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 నవంబరు 2018 (11:51 IST)
సంబంధిత వార్తలు
లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు.. సుందర్ పిచాయ్
హ్యాకైన ఫేస్బుక్ .. ఒక్కో ఖాతా రూ.7కి విక్రయం .. మీ ఖాతా కూడా ఉందా?
గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల
ఇకపై వాట్సాప్ స్టేటస్లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..
గూగుల్లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు
ఫేస్బుక్లో సెల్ఫీ పెడితో లైక్స్ కొడుతున్నారే కానీ...
ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఫేస్బుక్లో...
సెల్ఫీ పెడితో అందరూ లైక్స్ కొడుతున్నారే కానీ...
ఒక్కడూ వద్దని వారించి చావరేం..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని కలపాలని వారికి ఎలా అనిపించిందో తెలియదు కానీ, ఈ కేసులో వరసబెట్టి అరెస్టుల పరంపరం సాగుతోంది. తాజాగా తితిదే కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ కె. సుబ్రహ్మణ్యంను సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుతో కల్తీ నెయ్యి కేసులో ఇప్పటివరకూ అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరింది. కాగా ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి వ్యాపారులను అరెస్ట్ చేసిన సిట్.. తాజాగా తితిదే అధికారిని అరెస్ట్ చేయడంతో ఇక ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది.
సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..
నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ గురువారం తీవ్ర వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రం నాటికి ఇది తుఫానుగా మారుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) ప్రకారం, ఈ వ్యవస్థ శనివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతం మీదుగా వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతుందని భావిస్తున్నారు.
కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని యోచిస్తున్న ఘన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బ్యానర్తో మీడియా ముందుకొచ్చిన ఆయన రాజీనామా చేయమని సవాలు చేసిన కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. తన తండ్రి పేరు లేదా రాజకీయ మద్దతును ఉపయోగించకుండా తాను తన కెరీర్ను నిర్మించుకున్నానని కడియం శ్రీహరి అన్నారు. ఇతర పార్టీల నుండి 36 మంది ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్లో చేరారని మీకు గుర్తుంది. వారిలో ఇద్దరు కేసీఆర్ పాలనలో మంత్రులు కూడా అయ్యారని శ్రీహరి ఎత్తి చూపారు.
మైండ్లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)
కోనసీమ కొబ్బరిచెట్లకు దిష్టి తగిలిందంటూ తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఆంధ్రోళ్లే తెలంగాణలోని హైదరబాదును చూసేందుకు వస్తుంటారు. మా దిష్టి కాదు, ఇన్నేండ్లు వారి దిష్టే మా తెలంగాణకు తగిలింది. మైండ్ లెస్ మాటలు మాట్లాడేవారు కూడా ఉపముఖ్యమంత్రులవుతున్నారు. అలాంటివారు చేసే వ్యాఖ్యలపై మనం ఏం చేస్తాం అంటూ చెప్పారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ... కోనసీమ కొబ్బరిచెట్లు మొండేలతో వున్నాయంటే ఎంతోమంది దిష్టి తగలడమే అన్నారు.
ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?
ప్రస్తుతం ఆరోగ్య బీమా, వాహనాల బీమా, ప్రాపర్టీ బీమా, జీవిత బీమా వంటి ఇన్సూరెన్స్ల పేర్లు వినివుంటాం. ఇపుడు కొత్తగా మ్యారేజ్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం ఇపుడు పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఇది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయిది. గతంలో వివాహం అంటే రెండు వేర్వేరు జీవితాలు, కుటుంబాలు ఒక్కటయ్యే సంప్రదాయం. కానీ, ఇపుడు ఆ పెళ్లి నిర్వచనమే మారిపోయింది. పెళ్లి అనే సంప్రదాయాన్ని ఘనంగా గొప్పగా చేయాలనే ముసుగులో దాన్ని ఓ స్టేటస్ సింబల్గా మార్చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం
శీతాకాలం ప్రారంభం అయింది. తినే ఆహరం పట్ల శ్రద్ధ చూపించటం… శరీర పునరుజ్జీవనానికి, మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. సంపూర్ణ, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవటం సమతుల్యత, శక్తిని పునరుద్ధరించడానికి ఒక సులభమైన మార్గం. ఈ సీజన్ దినచర్యలో సరిగ్గా సరిపోయే రెండు వంటకాలు ఆల్మండ్- స్ప్రౌట్స్ టిక్కీ చాట్, రోస్టెడ్ గోబీ-ఆల్మండ్ సూప్-రెండూ కాలిఫోర్నియా ఆల్మండ్స్తో శక్తివంతం అయ్యాయి, ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్కు ప్రసిద్ధి చెందిన సూపర్ఫుడ్.
సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.
పెద్దపేగు కేన్సర్కు చెక్ పెట్టే తోక మిరియాలు
ప్రాణాంతకమై పెద్ద పేగు కేన్సర్ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.