ఆదివారం, 14 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్
పార్టీ ఫిరాయింపులపై భారత రాష్ట్ర సమితి (భారాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులపై కేటీఆర్ ఇపుడు నీతులు సుద్ధులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని, అభివృద్ధి పేరుతో వారు ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ చేసిన విమర్శలపై అద్దంకి దయాకర్ ఒక వీడియో ప్రకటన ద్వారా గట్టిగా బదులిచ్చారు.
వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్
వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ దేశంలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. లక్ష మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో మస్క్ వర్చువల్గా మాట్లాడారు. యూకేలో పాలన మార్పునకు పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉందని హెచ్చరించారు.
మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....
మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు బాధను చూడలేక, తమ కోసం కష్టపడుతున్న భర్తకు భారంగా మారలేక ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో చోటుచేసుకుంది. సాక్షి చావ్లా అనే మహిళ తన భర్త దర్పణ్ చావ్లా, కుమారుడు దక్ష (11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తోంది.
మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు మద్యం, గంజాయి సేవించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు మద్యాన్ని సేవించి పాఠశాల మహిళా వంట మనిషిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్లో జరిగింది. ఈ నెల 13వ తేదీ రెండో శనివారం కావడంతో పాఠశాల మిద్దెపై కూర్చొని మద్యం సేవిస్తున్న తొమ్మది, పదో తరగతి విద్యార్థులను ఆమె గమనించి ప్రశ్నించింది. పైగా, వార్డెన్కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఈ సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే స్పందించిన పైలెట్ చివరి నిమిషంలో టేకాఫ్ను నిలిపివేసి, విమానాన్ని సురక్షితంగా రన్వే పైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు ఉన్నట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రయామణికులను వేరే విమానంలో ఢిల్లీ తరలించడానికి ఏర్పాటు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?
వర్షాకాలం అనేది రోగనిరోధక శక్తికి సవాలుగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఈ సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచేవి పసుపు: ఇది యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది. రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం: దీనిలో జింజర్ ఆయిల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం
కరోనరీ ఆర్టరీ డిసీజ్(సీఏడీ)ని తరచుగా పురుషులను ఎక్కువగా ప్రభావితం చేసే పరిస్థితిగా భావిస్తారు. వాస్తవానికి, స్త్రీలు కూడా అంతే హాని అవకాశాలను కలిగి ఉంటారు. వారు కూడా తరచుగా ఆంజినా అంటే- గుండెకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. అయినప్పటికీ, మహిళల్లో ఇప్పటికీ దీన్ని చాలా తక్కువగానే నిర్ధారణ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా తక్కువగానే మహిళలు దీనికి చికిత్స పొందుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఆంజినాపై అవగాహన లేకపోవడం.
టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
టొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి. ఈ టొమాటోలను కూరల్లో కొంతమంది తింటారు. ఇంకొందరు టొమాటో సూప్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. టొమాటో సూప్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టొమాటో సూప్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి, విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడవచ్చు.
మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు
మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన కాంబినేషన్ల గురించి తెలుసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయమని సూచిస్తున్నారు.
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
పచ్చి ఉల్లిపాయలు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు (Sulfur Compounds) నోటి దుర్వాసనకు ప్రధాన కారణం. ఈ సమ్మేళనాలు నోటిలో ఎక్కువ సేపు ఉండి దుర్వాసనను కలిగిస్తాయి. ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణమైన తర్వాత రక్తంలోకి చేరి, చెమట ద్వారా బయటకు వస్తాయి. దీనివల్ల శరీరం నుంచి కూడా వాసన వస్తుంది.