మంగళవారం, 23 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)
సంబంధిత వార్తలు
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
కాలిఫోర్నియాలో ప్లేగ్రౌండ్ ఓపెనింగ్ను అడ్డుకున్న ఒక పిట్ట
నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎనిమిదేళ్ళ వేతనాన్ని నెల రోజుల్లో తిరిగి చెల్లించాలా? మమతా బెనర్జీ ఫైర్
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 25 వేల మంది ఉపాధ్యాయుల నియామకం చెల్లదంటూ కోల్కతా హైకోర్టు సోమవారం సంచలనం తీర్పును వెలువరించడమే కాకుండా, వారు గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వేతనం కేవలం నాలుగు వారాల్లో అంటే నెల రోజుల్లో తెరిగి చెల్లించాలంటూ జారీచేసిన ఉత్తర్వులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. టీచర్లు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. పైగా, కోల్కతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టును సవాల్ చేయనున్నట్టు ప్రకటించారు. ఎనిమిదేళ్ల వేతనాన్ని కేవలం నాలుగు వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యం? అని ఆమె ప్రశ్నించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2016లో నియమితులైన 24 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్ట విరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్లెను రద్దు చేసింది. ఆ టీచర్లంతా ఆరు వారాల్లోగా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి ఆస్తులు విలువ రూ.5,705 కోట్లు!!
లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన నామినేషన్ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఈ ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. అమెరికా, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీల్లో కలిపి మొత్తం రూ.5,705.47 కోట్ల మేరకు ఆస్తులు కలిగివున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 37 పేజీల అఫిడవిట్లో ఆయన తన కుటుంబ ఆస్తుల వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య వృత్తి ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. ఆమెరికా, గుంటూరు, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్, ఢిల్లీల్లో ఆస్తులను సమకూర్చుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతపెద్ద మొత్తంలో స్థిర చరాస్తులను ఏ అభ్యర్థి చూపించకపోవడం గమనార్హం. ఒకవిధంగా దేశంలోని అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థుల్లో పెమ్మసాని ఒకరుగా ఉన్నారు.
బీజేపీ మహిళా అభ్యర్థిని ఆలింగనం చేసుకుని సస్పెండైన ఏఎస్ఐ
హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విరించి ఆస్పత్రి యజమాని భార్య మాధవీలత పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారసమయంలో భద్రతా విధుల్లో ఉన్న ఒక ఏఎస్ఐ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె పేరు ఉమాదేవి. సైదాపబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలత తన నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో ఉన్నదాని ప్రకారం ఏఎస్ఐ మాధవీలతకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత హగ్ చేసుకున్నారు. కాగా ఈ స్థానం నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న విషయం తెల్
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.4568.90 కోట్లుగా ప్రకటించారు. ఆయన పేరు మీద మాత్రమే రూ.1178.72 కోట్లు ఉన్నట్టు నామినేషన్ దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన వెల్లడించారు.
బీజేపీ నేత మాధవి లతకు కరచాలనం, ఆలింగనం- ASI సస్పెండ్
బీజేపీ హైదరాబాద్ లోక్సభ స్థానం అభ్యర్థి కె. మాధవి లతను ఆలింగనం చేసుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ ఉమాదేవి మాధవి లతతో కరచాలనం చేస్తూ, ఆమెను ఆలింగనం చేసుకోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్క్రీమ్తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది.
జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
పొట్టకొవ్వు, అధికబరువు తగ్గించే ఎండు గింజలు, ఏంటవి?
ఈరోజుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. దానితో పాటు శరీరంలో విపరీతంగా కొవ్వు చేరడంతో అధిక బరువు సమస్య తలెత్తుతోంది. నట్స్లో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజూ సరైన మొత్తంలో తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ గింజలన్నింటినీ ఒక ట్రయల్ మిక్స్ని తయారు చేసి తింటుంటే బరువు తగ్గవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ 3-5 బాదంపప్పులను తినడం వల్ల అధిక బరువు తగ్గడం, అధిక కొవ్వు తగ్గే అవకాశం వుంటుంది. రోజూ కొన్ని వాల్నట్లు తింటే కొవ్వును తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన శరీర బరువును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పు మోనో-అన్శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడాన్ని పెంచుతాయి. బ్రెజిల్ గింజలు కొవ్వును తగ్గించే ప్రక్రియలో సమర్థవంతమైన ఎల్-అర్జినైన్ను కూడా కలిగి ఉంటాయి.
పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
వర్కవుట్ చేసిన తర్వాత, చాలా మంది సోయాబీన్తో కూడిన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు, అయితే సోయాబీన్ తీసుకోవడం పురుషులకు అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాము. సోయా ఫుడ్స్ తినడం వల్ల పురుషులలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పరిమాణం పెరుగుతుంది. ఇది వారి సంతానోత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండెకు హాని కలిగించే సోయాబీన్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీని అధిక వినియోగం హైపోథైరాయిడిజంకు కారణం కావచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ కూడా వస్తుంది.
ఈ హెర్బల్ జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్
షుగర్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది. వేడి నీటిలో ఏడెనిమిది తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ధనియాలు నీరు కూడా దోహదం చేస్తాయి.