శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 18 మే 2018 (17:31 IST)

చెన్నై నుంచి విజయవాడకు వెళ్లాడు... ఆ తర్వాత మిస్... ఫోన్ స్విచాఫ్...

చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై నుంచి సొంత ఊరికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ అతడి ఆచూకి కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించార

చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై నుంచి సొంత ఊరికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ అతడి ఆచూకి కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన చెన్నై నుంచి సోమయ్య బయలుదేరి వెళ్లాడు.
 
ఇతడి సొంత ఊరు పసునూరు మండలంలోని నాగారం. సూర్యాపేట జిల్లా. పై ఫోటోలో వున్న వ్యక్తి ఆచూకి ఎవరికైనా తెలిస్తే తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.