శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2016 (16:26 IST)

అప్పుడు ముగ్గురం ఇక్కడే మాట్లాడాం... 3 విషయాలపై మాట్లాడుతా... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత తిరపతి ఇందిరా మైదానంలో కొద్దిసేపటి క్రితం ప్రసంగం ప్రారంభించారు. తను ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుతో కలసి మొదటిసారిగా తిరుపతిలో సభలో పాల్గొన్నాను. అందుకే తిరుపతిలోనే నా సభను పెట్టాలనుకున్నాను.

జనసేన పార్టీ అధినేత తిరపతి ఇందిరా మైదానంలో కొద్దిసేపటి క్రితం ప్రసంగం ప్రారంభించారు. తను ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుతో కలసి మొదటిసారిగా తిరుపతిలో సభలో పాల్గొన్నాను. అందుకే తిరుపతిలోనే నా సభను పెట్టాలనుకున్నాను. ఇక నేను ప్రధానంగా 3 విషయాలపై మాట్లాడులానుకుని వచ్చాను. ఒకటి జనసేన ఆవిర్భావం గురించి... రెండు తెలుగుదేశం పార్టీ పనితీరు, ప్రత్యేక హోదా ఇవ్వడంలో తాత్సారం చేస్తున్న కేంద్రం గురించి మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాను.