దీనిపై మరింత చదవండి :
చికాగో జైలులో వింత ఘటన.. లాకప్లో లాక్ అయ్యాడు.. 6లక్షల డాలర్ల నష్టపరిహారం పొందాడు..

అంతే ఫరద్ పోల్క్ 8 అడుగులున్న చిన్న గదిలో భారీ స్టీలు తలుపుల మధ్య ఉండిపోయాడు. ఈ జైలు లాకప్ అత్యంత భద్రత కల్పించే ఖైదీలను ఉంచేది. దీంతో ఫరద్ పెట్టిన అరుపులు, కేకలు, ఆర్తనాదాలు జైలు గార్డులకు వినిపించలేదు. దీంతో ఫరద్ ఎలాంటి ఆహారం, మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా లోపల గదిలో 32 గంటలపాటు ఉండిపోయాడు.
అనంతరం చికాగో అగ్నిమాపకశాఖాధికారులు వచ్చి లాకప్ గది గోడను పగలగొట్టి ఫరద్ను కాపాడారు. దీనిపై ఫరద్ తనకు జైలులో కలిగిన అసౌకర్యంపై కోర్టుకు వెళ్లగా బాధితుడికి ఆరులక్షల డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
|
|
సంబంధిత వార్తలు
- చింత చచ్చినా పులుపు చావలా... పదవీ విరమణ చేస్తూ భారత్కు వార్నింగ్... పాక్ ఆర్మీ చీఫ్
- పావురాళ్ళకు గర్భనిరోధక మాత్రలు.... గోల చేస్తున్న జంతు ప్రేమికులు
- ల్యాండవుతున్న విమానంలో నుంచి గుబుక్కున కిందికి దూకేసిన మహిళ... ఎక్కడ?
- వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళకు బెత్తం దెబ్బలు.. బాధతో ఏడుస్తుంటే?
- కొలంబియా విమాన ప్రమాదం... ఫుట్బాల్ జట్టు క్రీడాకారులతో సహా 81 మంది మృతి
Loading comments ...
