గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ రెండు దేశాలు సంయమనం పాటించాలని, శాంతియుత వాతావరణాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మలాలా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం
ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాల దాడితో కలవరపడిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం లక్ష్యంగా చేసుకున్న సైనిక దాడులు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా తొమ్మిది అధిక విలువైన ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలను దెబ్బతీశాయి. వీటిలో అగ్ర ఉగ్రవాద సూత్రధారులు మౌలానా మసూద్ అజార్- హఫీజ్ సయీద్ రహస్య స్థావరాలు కూడా ఉన్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. పరువు నష్టం కేసులో ఆయన దోషిగా తేలడం, ఆయన పౌరసత్వ హోదాకు సంబంధించిన పరిష్కారం కాని ప్రశ్నలను పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. పిటిషనర్ వాదనలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం ఆధారంగా ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే వాదనకు మద్దతు ఇచ్చే బలమైన లేదా అధికారిక ఆధారాలను పిటిషనర్ సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం భారతదేశం నుండి పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే సుమారు 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత సాయుధ దళాలు "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 24 పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 30న, భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్ విమానయాన సంస్థలు తన వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించకుండా నిషేధించింది
రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?
శ్రీలీల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో సినిమాలతోపాటు బాలీవుడ్ లోకి ప్రవేశించింది. కార్తీక్ ఆర్యన్ సరసన నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా సంచలనం సృష్టిస్తోంది. కారణం కార్తీక్ ఆర్యన్ తో నటించడం వల్లే ఈ క్రేజ్ వుంది. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ గురించి కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. దానితో వీరి కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల ఈ సినిమా కాకుండా మరో సినిమాలో కూడా నటించనున్నట్లు బాలీవుడ్ కథనాలు తెలుపుతున్నాయి.
కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు
తన బేనర్ లో తనే హీరోగా కన్నప్ప సినిమా చేసిన మంచు విష్ణు మరో క్రాఫ్ట్ లో కూడా ప్రవేశించారు. తను ఫైట్ మాస్టర్ గా మారాడు. ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ప్రమోషన్ యాత్ర సందర్భంగా తిరుగుతున్న మంచు విష్ణు కన్నప్ప స్టోరీస్ లో భాగంగా ఒక్కో విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగా కన్నప్ప లో యాక్షన్ కోసం ఎంత కష్టపడిందో గ్లింప్స్ ను విడుదల చేశారు.
Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం తన రాబోయే చిత్రం శుభం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాతగా కష్టపడి పనిచేస్తున్న సమంత, కొత్త ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్ట్లో, సమంత హృదయపూర్వక సందేశాన్ని పంచుకుంది: "ఇది చాలా దూరం వెళ్ళింది, కానీ ఇక్కడ మనం బలంగా ఉన్నాము. కొత్త జర్నీ ప్రారంభం." అంటూ పేర్కొంది. ఇంకా ఆమె తన నిర్మాణ సంస్థ, శుభమ్ విడుదల తేదీని కూడా ట్యాగ్ చేసింది.
Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!
సోగ్గాడు అంటేనే శోభన్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు శోభన్ బాబు వ్యక్తిత్వం గొప్పది. హీరోగానే కొనసాగుతూ.. క్యారెక్టర్ ఆరిస్టుగా చేయనంటే చేయనని సినిమాలకు దూరంగా వుండిపోయారు. ఆయన వారసులు ఎవరూ సినిమా రంగానికి దూరంగా వున్నా.. వైద్య రంగంలో సోగ్గాడి మనవడు తన సత్తా చాటారు. డాక్టర్ సురక్షిత్ అనే శోభన్ బాబు మనవడు.. ఓపెన్ సర్జరీ లేకుండా.. ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో 4.1 కిలోల గర్భాశయంలోని కణితిని తొలగించారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడడంతో.. ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది.
కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?
రిషబ్ శెట్టి 2022లో హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ అయిన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మే 6న, కేరళకు చెందిన 33 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్, చిత్రీకరణలో విరామం సమయంలో కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. ఈ సంఘటన నదీ ప్రాంతంలో సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో జరిగింది. కపిల్ ఈత కొట్టగలిగాడు. కానీ బలమైన ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడు.