పాకిస్థాన్కు వెళ్లడమంటే నరకానికి వెల్లడమే : రక్షణ మంత్రి మనోహర్ పారీకర్
పాకిస్థాన్కు వెళ్లడమంటే నరకానికి వెళ్లడమేనని భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ వ్యాఖ్యానించారు. భారత్కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాల
పాకిస్థాన్కు వెళ్లడమంటే నరకానికి వెళ్లడమేనని భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ వ్యాఖ్యానించారు. భారత్కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.
భారత స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ బలుచిస్తాన్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ నిప్పులు చెరిగారు. భారత్కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.
దీనిపై రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ స్పందిస్తూ పాకిస్థాన్ను నరకంతో పోల్చారు. పాక్కు వెళ్లడం, నరకానికి వెళ్లడం రెండూ ఒకటేనన్నారు. భారత్కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.