శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:22 IST)

పాకిస్థాన్‌కు వెళ్లడమంటే నరకానికి వెల్లడమే : రక్షణ మంత్రి మనోహర్ పారీకర్

పాకిస్థాన్‌కు వెళ్లడమంటే నరకానికి వెళ్లడమేనని భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ వ్యాఖ్యానించారు. భారత్‌కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాల

పాకిస్థాన్‌కు వెళ్లడమంటే నరకానికి వెళ్లడమేనని భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ వ్యాఖ్యానించారు. భారత్‌కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.
 
భారత స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ బలుచిస్తాన్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ నిప్పులు చెరిగారు. భారత్‌కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.
 
దీనిపై రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ స్పందిస్తూ పాకిస్థాన్‌ను నరకంతో పోల్చారు. పాక్‌కు వెళ్లడం, నరకానికి వెళ్లడం రెండూ ఒకటేనన్నారు. భారత్‌కు భారీ నష్టం చేయాలన్న పాక్ దుష్టపన్నాగాలు ఫలించలేదని, ఆ అక్కసుతో కనీసం చిన్నగానైనా దెబ్బతీయాలని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.