మంగళవారం, 8 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 29 డిశెంబరు 2018 (16:56 IST)
సంబంధిత వార్తలు
నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..?
ఏమయ్యా.. హెయిర్ కటింగ్కి ఎంత..?
స్ట్రాతో తాగుతున్నాను..?
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది..?
మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు..?
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)
వైసీపీ రాప్తాడు ఇంఛార్జి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హీరోయిన్ సుమయాల మధ్య సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలపై సుమయాల ఫైర్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో హీరోయిన్ సుమయరెడ్డి భుజంపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చేయి వేసి ఉన్న వీడియో నెట్టింట వైరలయ్యింది. ఈ వైరల్ వీడియోపై అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇటు సుమయరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుమయ రెడ్డి తమ బంధువుల అమ్మాయిగా చెప్పిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. తప్పుడు ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్పోర్టులో తమ బంధువుల అమ్మాయితో మాట్లాడుతుండగా వీడియో తీశారని ఫైర్ అయ్యారు. ఎయిర్పోర్టు వీడియోను పోస్టు చేసిన వారిపైనా, వైరల్ చేస్తున్న వారిపైనా పోలీస్ కేసు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.
అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)
అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో "అడివితల్లి బాట" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మనం వన దేవతను విశ్వసిస్తే, ఆమె మనకు ఆహారం- ఆశ్రయం కల్పిస్తుంది" అని అన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతం అని ఆయన అభివర్ణించారు. దానిని సమర్థవంతంగా ఉపయోగించుకుని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే కోరికను పవన్ వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాలలో సరైన రోడ్డు మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిరిజన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?
భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ప్రశాంత్ నాయర్ ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న గృహ సమస్యలే ఈ సంఘటనకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్ నాయర్ లెనోవాలో సీనియర్ సేల్స్- మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అతని భార్య పూజా నాయర్ గత 12 సంవత్సరాలుగా డెల్లో పనిచేస్తున్నారు. ఆ జంట బెంగళూరులోని చిక్కబనవారలో నివసించారు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.
వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్
సాధారణంగా పెళ్లి వేడుకలు ఒక్కో రాష్ట్రం లేదా ఒక్కో తెగలో ఒక్కో రకమైన సంప్రదాయబద్ధంగా జరుగుతుంటాయి. ఇలాంటి సంప్రదాయాల్లో ఒకటి చెప్పులుదాచిపెట్టడం. దీన్ని 'జూతా చూపాయి' అని కూడా పిలుస్తారు. తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు బూట్లను వధువు వదిన దాచిపెట్టింది. వాటిని తిరిగి ఇచ్చేందుకు వరుడు నుంచి రూ.50 వేలు డిమాండ్ చేయగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. ఇంత తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తారా అంటూ వరుడు కుటుంబ సభ్యులపై వధువు కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో జరిగింది.
పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పోలీసులు నేర కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, నేరాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలను మోహరిస్తున్నారు. ఇటీవల, గుడివాడ శివార్లలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల గుంపును డ్రోన్ ట్రాక్ చేసింది. డ్రోన్ను గమనించిన వెంటనే, ఆ వ్యక్తులు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ తరువాత పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?
బంగాళాదుంపలు. మొలకెత్తిన బంగాళాదుంపలను తింటే అనారోగ్యం కలుగుతుందని చెబుతారు. కారణాలు ఏమిటో తెలుసుకుందాము. మొలకెత్తిన బంగాళాదుంపలు సురక్షితం కాదని చెబుతారు. బంగాళాదుంపలకు మొలకెత్తిన రెమ్మలలో గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని పెద్ద పరిమాణంలో తినడం వల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లవచ్చు. బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, గ్లైకోఅల్కలాయిడ్స్ స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వస్తాయి. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను ఉపయోగించకపోవడమే మంచిది.
చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
చిలగడదుంపలు. ఈ చిలగడదుంపల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని తినకుండా వుండము. ఇవి అత్యంత పోషకమైనవి. తీపి బంగాళాదుంపలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు గొప్ప మూలం. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిలకడ దుంపల్లో విటమిన్ ఎ, బి6, సి మొదలైనవి ఉంటాయి. ఇందులో క్యాన్సర్ కణాలతో పోరాడే సూక్ష్మపోషకాలు ఉంటాయి. విటమిన్ బి6 గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మాంగనీస్ ఎంజైమ్లు పనిచేయడానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు వాపు నుండి రక్షిస్తాయి.
సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది
కొంతమంది చిన్నచిన్న పనులకే సతమతమవుతారు. అలాంటి వారు కొన్ని పదార్థాలను తింటే సమస్య తగ్గుతుంది. అవేమిటో తెలుసుకుందాము. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీరు ఏ ఆహారాలు తినవచ్చో చూద్దాము. మీ ఆహారంలో ప్రాసెస్ చేయని ఆహారాలను ఎక్కువగా చేర్చుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు వాల్గ్రీన్స్ మీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. బాదం, వాల్నట్స్ వంటి గింజలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?
మూత్రపిండాల వ్యాధిని నివారించడానికి కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్గా మారవచ్చు. శరీరానికి తగినంత నీరు అందకపోతే, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగినంత నిద్ర పోకపోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటున్న వేళ, మంచి ఆరోగ్యం అంటే ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన మరియు మెరుగైన జీవితాన్ని గడపడం గురించి అని మనకు గుర్తు చేస్తుంది. సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాహారం అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం అతి సులభమైనప్పటికి, ప్రభావవంతమైన మార్గం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదంపప్పు అయిన కాలిఫోర్నియా బాదంపప్పులు ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ వంటి 15 ముఖ్యమైన పోషకాల సహజ వనరు, ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన జోడింపుగా ఉంటాయి.