గురువారం, 23 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:24 IST)
సంబంధిత వార్తలు
నాతో రావా... ఏం ఎవడితోనైనా లింకుందా? భార్యను స్నేహితుడి గదికి తీస్కెళ్లి...
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...
భార్య రాజస్థాన్లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...
ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?
యాంకర్ రవి ఇంకా బ్యాచిలరే అనుకున్నాం... అతడి కూతురి వయస్సెంతో తెలుసా?
పెరుగన్నం తినడం అంటే చాల ఇష్టం..?
భర్త: భోజనం ఆఖరిలో నాకు పెరుగన్నం తినడం అంటే చాలా ఇష్టం..
భార్య: కానీ, పెరుగు ఎలా వండాలో.. ఏ వంటల పుస్తకంలోను దొరకలేదండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పాటైతే చొరబాటుదారుల ఆటకట్టిస్తాం : అమిత్ షా
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భారతయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే చొరబాటుదారుల ఆటకట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, గురువారం తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ గురువారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షాక్ స్పందిస్తూ, ఈ ఎన్నికల తర్వాత బెంగాల్ రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్, చైనా దేశాలు మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్కి కౌంటర్ ఇచ్చిన ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకి చాలా బలమైన కౌంటర్ ఇచ్చింది ఇరాన్ దేశం. భారతదేశం, చైనాతో పాటు మరికొన్ని దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడంపై ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. భారతదేశం నాగరికతకు పుట్టినిల్లు అంటూ హైదరాబాదులోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ షేర్ చేసింది. మైఖేల్ షేర్ చేసిన పోస్ట్ ఏంటి? ఆసియా దేశాల నుంచి మహిళలు 9వ నెలలో అమెరికాకు వస్తారు. ఇక్కడే బిడ్డకు జన్మనిస్తారు. అమెరికా చట్టాలేమో ఆ బిడ్డను వెంటనే అమెరికా పౌరసత్వం ఇస్తాయి.
కర్నాటకలో దారుణం : బిడ్డకు జన్మనిచ్చి గొంతుకోసి చంపేసిన యువతి
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో దారుణం జరిగింది. ఓ 19 యేళ్ల యువతి ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో మరుగుదొడ్డిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందు గొంతు కోసి హతమార్చింది. మృతదేహాన్ని ఓ సంచిలో పడేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం నుంచి జరుగుతోంది. అయితే, ఈ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు దాడి చేశాయి. కుమార్ గంజ్ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుబేందు సర్కారు పోటీ చేస్తున్నారు. ఆయన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. దీంతో వారు బీజేపీ అభ్యర్థిని పరుగెత్తిచి కొట్టారు. ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా టీఎంసీ కార్యకర్తలు ఆగలేదు.
యువకుడిని కొడుతూ, బూతులు తిట్టిన కానిస్టేబుల్.. వీడియో
హైదరాబాద్లోని టోలిచౌకి వద్ద రాత్రి వేళ ఒక యువకుడిని కొడుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్న ఒక పోలీసు కానిస్టేబుల్ వీడియో ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా విస్తృత ఆగ్రహానికి దారితీసింది. ఆ వీడియోలో, కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ఆ యువకుడిని అడ్డుకుని, అతనితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ కానిస్టేబుల్ ఒక లాఠీని ఉపయోగించి, ఆ యువకుడి వీపు, కాళ్ళపై దయ లేకుండా పలుమార్లు ఎలా కొట్టాడో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే
చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది. తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.
వేసవిలో హైడ్రేటెడ్గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.