శనివారం, 7 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)
సంబంధిత వార్తలు
బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు
దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..
నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?
ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా
నా దగ్గర చిచ్చుబుడ్లు ఉన్నాయి.. అదేం పెద్ద గొప్పా..?
''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి
భూచక్రాలు ఉన్నాయి,
చిచ్చుబుడ్లు ఉన్నాయి
బాంబులు ఉన్నాయి, మరి
నీ దగ్గర ఏమున్నాయి...?
''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది..
వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
న్యూజిలాండ్లో కరోనా విజృంభణ - భారత్లో 5 వేలు దాటిన కరోనా
కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. అనేక ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాపిస్తోంది. న్యూజిలాండ్ దేశంలో కోవిడ్ 19, ఇతర శ్వాసకోశ వ్యాధుల అధికంగా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మురుగు నీటి పరీక్షల్లో ఈ వైరస్ వెలుగు చూస్తోంది. టీకా కార్యక్రమాలు ముమ్మరం చేసినా బూస్టర్ డోసులపై ప్రజల అనాసక్తి చూపుతున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్లో ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోగా, 24 మంది మృత్యువాతపడ్డారు.
కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా
అడ్డదారులలో డబ్బు సంపాదించేయాలి, నెలల కాలంలోనే కోటీశ్వరులై పోవాలని కొంతమంది అలా దూకేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడో చిన్న అవకాశాన్ని అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుంటారు. మోసం దాగదు కదా... అది కాస్తా బైట పడటంతో బండారమంతా తెలిసిపోతుంది. ఇపుడు ఇలాంటి మోసాన్ని ఓ ప్రైవేట్ బ్యాంక్ మహిళా రిలేషన్ షిప్ మేనేజర్ చేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతంలో వున్న ప్రైవేట్ బ్యాంకులో సాక్షి గుప్త అనే మహిళ రిలేషన్షిప్ మేనేజరుగు విధులు నిర్వహిస్తోంది
Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా
విజయవాడ, దాని చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుండి కొరియర్ ద్వారా డ్రగ్స్ను కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా డ్రగ్స్ను ఉపయోగించడం, విద్యార్థులను డ్రగ్స్కు బానిసలుగా చేయడంలో నిమగ్నమై ఉంది. పోలీసులు ముఠాలోని 3 మంది సభ్యులను అరెస్టు చేసి 33 గ్రాముల ఎండీఎంఏలను స్వాధీనం చేసుకున్నారు.
మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో
మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన కొత్త జంట తప్పిపోయిన ఘటనలో భర్త రఘువంశీ హత్య చేయబడ్డాడు. అతడి భార్య ఆచూకి మాత్రం ఇప్పటివరకూ లభించలేదు. దీనిపై ఆమె సోదరుడు పోలీసులకు ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి వుంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇండోర్కు చెందిన సోనమ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఆమె ఆచూకి లభించలేదు. ఆమె భర్త రాజా రఘువంశీ మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక లోయలో హత్యకు గురైనట్లు గుర్తించారు.
Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)
సాధారణంగా సింహాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటాం. కానీ ఓ బైకర్ మాత్రం సింహం తన ముందు అలా నడుస్తూ వెళ్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. సింహమే కదా అంటూ తన బండిని తాను నడుపుకుంటూ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో రోడ్డుకు ఇరువైపుల చెట్లతో కూడినదిగా కనిపిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్తున్న బైకర్కు సింహం కనిపించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.