గురువారం, 22 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:11 IST)
సంబంధిత వార్తలు
బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?
నోరూరించే స్టఫ్డ్ గులాబ్జామ్.. తయారీ విధానం..?
ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...
గులాబ్ జామ్లు కాస్తాయని..?
కిరణ్: ఏంట్రా.. గులాబి, జామ మొక్కల్ని కలిపి నాటుతున్నావ్..
వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య
భర్తను భగవంతుడుగా భావించాలని పెద్దలు చెబుతారు. భర్త చెప్పిన మాటలను తు.చ తప్పకుండా పాటించాలని కూడా అంటారు. ఐతే కలియుగంలో వ్యవహారం కాస్త అటుఇటుగా మారుతోంది అనుకోండి. భర్తలు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను తప్పుతున్నారు. దాన్ని అనుసరించి భార్యలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో మోటార్ బైకును రోడ్డుపై భర్త స్పీడుగా నడుపుతుండగా వెనుక కూర్చున్న భార్య తన చెప్పుతో భర్తను ముఖంపైన, తలపైన కొడుతూ వెళ్తోంది.
Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్
చిత్తూరు జిల్లాలోని రైతు సోదరుల సమస్యలను పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ చర్యల పట్ల అభినందిస్తూ, "పవన్ అన్నకు అభినందనలు" అని ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పంటలు, ఆస్తికి అడవి ఏనుగుల వల్ల జరిగిన నష్టాన్ని పరిష్కరించడానికి కర్ణాటక నుండి కుంకి ఏనుగులను తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయత్నం చేశారు.
దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది
కేరళలో దారుణ ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, పినతండ్రి ఇద్దరూ చిన్నారి పాపను చిదిమేశారు. అభంశుభం తెలియని నాలుగన్నరేళ్ల పాపపై పినతండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా, ఆ పాపను తల్లి హత్య చేసింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మూజికులం నదిలో నాలుగున్నరేళ్ల పాప శవం బైటపడింది. ఆ బాలిక ఎవరో పోలీసులు చాలా త్వరగానే గుర్తించారు. దారి పొడవునా సిసి కెమేరాలు వుండటంతో చాలా సులభంగా నిందితురాలు తల్లేనని తేల్చారు.
Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
పౌరులతో నేరుగా సంభాషించడం ద్వారా పౌర సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ "మన ఊరు - మాట మంతి" అనే కొత్త, వినూత్నమైన ప్రజా చేరువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామ నివాసితులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!
బాలికను వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు! జాతకం ప్రకారం తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని, అందువల్ల రెండో భార్యగా నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఆ కీచక టీచర్ను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఒకసారి లవంగం టీ తాగి చూడండి
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 3. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా లేక వాంతులు వచ్చినప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.
ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి
ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా క్యాల్షియం లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి మెనోపాజ్ సమస్య ఉత్పన్నమవగానే శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఇబ్బందిపడుతున్నారు. కనుక ఇలాంటివారు క్యాల్షియం పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, పెరుగు, జున్న వంటి పాల ఉత్పత్తులలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. గసగసాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం పప్పు వంటివి తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.
థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో విజయవంతంగా చికిత్స అందించింది. ఈ రోగికి థైమోమాతో కూడిన మస్తీనియా గ్రావిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది థైమస్ గ్రంథి(ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక, గుండె పైన ఉంది)లోని కణితితో సంబంధం ఉన్న అరుదైన ఆటో ఇమ్యూన్ రుగ్మత. ఈ పరిస్థితికి కీలకమైన సూచికలుగా వాలిపోతున్న కనురెప్పలు, బల్బార్ లక్షణాలు, మింగటంలో ఇబ్బంది వంటి లక్షణాలు అతనికి వున్నాయి.
తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లిపాయ తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. వేడి నీటితో వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లిని వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లిలోని బ్యాక్టీరియా వైరస్ను చంపే గుణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి వెచ్చని నీరు కాలానుగుణ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి వేడినీరు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.