సోమవారం, 20 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము పని చేసే ప్రాంతంలో చంద్రబాబు పాటలు పెట్టుకుని డ్యాన్స్లు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ డ్యాన్స్ను వీడియో తీసిన ఇతరులు.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణాలో ఒక గ్రామంలో ఉపాధి హామీ పని చూసుకుంటూ ఆనందంతో చంద్రబాబు పాట మీద డ్యాన్స్ చూస్తూ ఆనందం వ్యక్తపరిచారు. ఇపుడు ఈ వీడియో వైరల్గా మారింది.
ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య దేవి విశాఖపట్టణం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన భర్త తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు వెల్లడంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీచేశారు. అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పేర్కొన్నారు.
దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు
దేశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఐదో విడత పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 14 స్థానాలకు, మహారాష్ట్రలో 13, వెస్ట్ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒరిస్సాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూకాశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి చొప్పున పోలింగ్ నిర్వహించనున్నారు. ఐదో విడతల బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.
నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి
హైదరాబాద్ నగరంలోని హైదర్గూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇదే విషయంపై ఎన్.ఎస్.ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నాడు. తమకు వివాహమైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ, మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.
పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!
ఓ ఎస్ఐ పోస్టల్ బ్యాలెట్ను అమ్ముకున్నారు. కేవలం 5 వేల రూపాయలకు ఆశపడి ఇపుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. బంధువుల ద్వారా ఓ నాయకుడి నుంచి ఆ ఎస్ఐ డబ్బులు తీసుకున్నాడు. సదరు నాయకుడు పోలీసులకు పట్టుబడటంతో ఈ బండారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా, మంగళగిరి స్టేషన్కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే, ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు డబ్బులు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఆ ఎస్ఐకు ఆన్లైన్లో బదిలీ చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించనున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం
దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం'. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారంకానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ను రిలీజ్ చేశారు.
కౌంట్డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్డేట్
మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' చుట్టూవున్న ఎక్సయిట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులలో నెక్స్ట్ లెవల్కు చేరుకుంది. మే 22, 2024న ఐదో సూపర్స్టార్, భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జిని రివల్ చేయనున్నారనే ఎనౌన్స్మెంట్తో ఎక్సయిట్మెంట్ అవధులు లేని ఆనందాన్ని తాకింది. 'ఫ్రమ్ స్క్రాచ్ EP4: బిల్డింగ్ ఎ సూపర్స్టార్' అనే పేరుతో బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్ తో, జూన్ 2020లో దర్శకుడు నాగ్ అశ్విన్ గొప్ప విజన్తో ప్రారంభించినప్పటి నుంచి "సూపర్హీరో", "భైరవ'గా ప్రజెంట్ చేసిన వీడియోతో క్రియేటర్లు ప్రేక్షులుని అద్భుతమైన ప్రయాణంలో తీసుకెళ్తారు. 'బెస్ట్ ఫ్రెండ్," "బెస్ట్ కంపానియన్" బుజ్జి నెటిజన్లను గెస్సింగ్లో ఉంచడంతో పాటు 5వ సూపర్స్టార్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగిస్తుంది.
లాక్డౌన్లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నటి పవిత్ర జయరామ్ స్నేహితుడు, నటుడు చంద్రకాంత్ నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా చంద్రకాంత్ భార్య శిల్ప నటి పవిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లోనే... పవిత్ర నా భర్తకు పరిచయం కాకముందు షూటింగుకి వెళ్లినా నిత్యం నాకు ఫోన్ చేసేవాడు. కన్నా... కన్నా వచ్చేస్తున్నారా అంటూ చెప్పేవాడు. చందు నేను ఆరేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. కానీ కరోనా లాక్ డౌన్ రావడంతోనే నా జీవితం మారిపోయింది. నిత్యం బెంగళూరు సంగతులు చెప్తుండేవాడు. పవిత్ర గురించి చెబుతుంటే స్నేహితులే కదా అని వదిలేసాను. కానీ ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడని గుర్తించలేకపోయాను.
యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్
రీసెంట్ గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్ తో చాందినీ చౌదరి క్యారక్టర్ పోస్టర్ ను, అలాగే హాట్ లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ ఆషు రెడ్డి పోస్టర్ ను అలానే అలాగే పోలీస్ ఆఫీసర్ గా ఆక్టర్ భరత్ తో “ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సేస్’ అని పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ పోస్టర్స్ అన్నింటికీ విశేష స్పందన లభించింది,