శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:32 IST)
సంబంధిత వార్తలు
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఇతరులు లోనికి పోరాదు...?
ఇన్స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ (జేఎస్పీ) తరపున పోటీ చేస్తున్న లోకం మాధవి రూ.894 కోట్ల ఆస్తులను వెల్లడించారు. తనకు మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ అనే కంపెనీ ఉందని, విద్యాసంస్థలు, భూములు, నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఉన్నాయని మాధవి తన అఫిడవిట్లో పేర్కొంది. తన వద్ద బ్యాంకులో రూ.4.41 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.1.15 లక్షలు ఉన్నాయని మాధవి అఫిడవిట్ ద్వారా పంచుకున్నారు. ఆమె డిక్లరేషన్ ప్రకారం, చరాస్తుల విలువ రూ. 856.57 కోట్లు మరియు స్థిర ఆస్తులు రూ. 15.70 కోట్లు. 2.69 కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఏప్రిల్ 19, 2024న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.
మార్గదర్శి చిట్ ఫండ్కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్
సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, రామోజీరావు గ్రూపునకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య జరుగుతున్న పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో రామోజీకి చెందిన మార్గదర్శి చిట్ఫండ్కు మంత్రి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా కస్టమర్ అని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన రోజా, తన ఎన్నికల అఫిడవిట్లో మార్గదర్శిలో రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉన్నట్లు వెల్లడించారు. ఆమెకు మరో చిట్ ఫండ్ కంపెనీలో రూ.32.9 లక్షల విలువైన చిట్ కూడా ఉంది.
సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి రోజా శనివారం తన నామినేషన్ పత్రాలను ఈసీకి సమర్పించారు. ఇందులో తన ఆస్తి వివరాలను తెలియజేసారు. 2019 ఎన్నికల సమయంలో రోజా ఆస్తులు రూ. 9.03 కోట్లు వుండగా ఇప్పుడు అవి రూ. 13.07 కోట్లకి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఆస్తుల్లో రూ. 5.09 కోట్లు చరాస్తున్నట్లు చూపించారు. రూ. 7.08 కోట్లు స్థిరాస్తులు వున్నట్లు పేర్కొన్నారు. కోటి రూపాయలు విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు వున్నట్లు ఆమె తెలియజేసారు. చదువు విషయానికి వస్తే తను చదివింది కేవలం ఇంటర్మీడియెట్ వరకేనని ఆమె తన అఫిడవిట్లో వెల్లడించారు.
కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల
కడప లోక్సభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల నామినేషన్ దాఖలు చేసి అధికారికంగా బరిలోకి దిగారు. తన సోదరి వైఎస్ సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి షర్మిల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆమె నామినేషన్ పత్రాలను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కడప నియోజకవర్గ ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
వైఎస్ అవినాష్రెడ్డి అఫిడవిట్లో వివేకానంద హత్య కేసు వివరాలు
కడప లోక్సభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డిపై ఆయన మామ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుతో పాటు రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. మే 13న జరిగే ఎన్నికలకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అవినాష్రెడ్డి ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో కేసు వివరాలను వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టొమాటో రసం. ఈ రసంలోని అధిక నీరు, మినరల్ కంటెంట్ వుంటుంది. టమోటా రసం ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైన ముఖ్యమైన ఖనిజాల మూలం. టొమాటో రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టొమాటో రసం కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంది. టొమాటో రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించే శక్తి టొమాటో రసానికి వుంది కనుక దానిని తీసుకుంటుండాలి. బరువు తగ్గించడంలో టొమాటో రసం మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు
సీజన్లు మారుతున్న వేళ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐదు సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. కాలానుగుణ ఫ్లూ, అనారోగ్యాన్ని దూరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?
బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము. బ్రౌన్ రైస్, బార్లీ వంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ కలిగిన అవొకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు. పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది.
క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.