శనివారం, 12 ఏప్రియల్ 2025

దినఫలం

అన్నీ చూడండి

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

నెటిజన్లతో పాటు మీడియాపై సినీ నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా ఆమె పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన రెండో వివాహం గురించి మాట్లాడారు. అయితే, సమాజంలో అనేక అంశాలు వుంటే వాటన్నింటిని పక్కబెట్టి తన రెండో పెళ్లి వార్తనే హైలెట్ చేస్తూ వార్తలు రాయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. వచ్చేవారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అలాగే, వచ్చే రెండేళ్ళలో ఇంటి పట్టాను అమ్ముకునే హక్కు కూడా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. మన ఇల్లు - మన లోకేశ్ అనే కార్యక్రమంలో భాగంగా, నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు.

Read More

పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడం అక్కడి ప్రజల దురదృష్టం అంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా?