Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Valentine Day 08
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
వెబ్దునియా స్పెషల్ 08
ప్రేమికుల రోజు
ప్రేమికులకు 'వెబ్దునియా' ప్రేమ క్రీడలు
Thursday,February 14, 2008
ప్రేమకు అధిపతి మన్మథుడు
'లవ్'లీ స్టార్స్... జాలీ కపుల్స్
ప్రేమ దరఖాస్తుకు చిట్కాలు
మై డియర్ స్వీట్ హార్ట్...
మనోభావాలకు అద్దాలు... అందమైన పుష్పాలు
Saturday,February 9, 2008
ఇరు హృదయాల తీపి కలయిక...
Saturday,February 9, 2008
గాంధీ హృదయాన్ని దొంగలించిన ప్రేమరాణి...
Saturday,February 9, 2008
ప్రేమవివాహాలకు పెద్దదిక్కు... ఆర్యసమాజం
Saturday,February 9, 2008
next news
తాాజా వార్తలు
పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష
తెలంగాణలోని మల్కాజ్ గిర్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు,కూతురుకి మరణ శిక్ష విధించింది. భర్త హత్యకు సహకరించిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కేసు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని మౌలాలిలో రైల్వే ఉద్యోగి మారుతి సుతార్ను 2019 ఆగస్టు 16న స్వయంగా ఆయన కొడుకు, కుమార్తె కలిసి దారుణంగా హత్య చేసారు. అతడికి వచ్చే పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకులో వున్న సొమ్మును తీసుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తండ్రికి ఉమ్మెత్త పువ్వులు, కాయలు ఎండపెట్టి ఆ చూర్ణాన్ని కలిపి భోజనం పెట్టారు.
ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు లేదు : టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్
కృత్రిమ మేథ (ఏఐ) వద్ద ఐటీ ఉగ్యోగులకు ఎలాంటి ముప్పు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రాణాంతకమైన ముప్పు కాదని, అదొక అవకాశమని వెల్లడించారు. టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో తాజాగా మాట్లాడారు. ఏఐతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ విస్తరించడానికి సిద్ధంగా ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
లవ్ లెటర్ రాశాడు.. క్షమాపణ చెప్పమని ఒత్తిడి చేశారు.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
కాచిగూడలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. మే 27 నుండి కాచిగూడలో కనిపించకుండా పోయిన బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్థి అంకం రాహుల్, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బావి వద్ద శవమై కనిపించాడు. తాను ప్రేమ లేఖ రాసిన ఒక అమ్మాయికి క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేయడంతో రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మే 27న కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా వద్ద బయటకు వెళ్తున్నానని తనను ద్విచక్ర వాహనంపై అక్కడికి చేర్చిన స్నేహితుడికి చెప్పిన తర్వాత, 21 ఏళ్ల రాహుల్ ఆచూకీ తెలియకుండా పోయిందని కాచిగూడ పోలీసులు పేర్కొన్నారు. అతని తండ్రి అంకం రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Heavy Rain Likely Across AP: ఏపీలో ఒకవైపు వర్షాలు.. ఒకవైపు ఎండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఏపీ వాతావరణ పరిస్థితులపై ప్రకటన చేశారు. మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉరుములతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం: పవన్ కల్యాణ్
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన 8 మంది మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ. 10 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రమాద ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని వేస్తాం.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నా పెంపుడు కుక్క మైకీని కొట్టి చంపేసారు: నటి కన్నీటి పర్యంతం, వీడియో
తన పెంపుడు కుక్క మైకీని కొట్టి చంపేసారంటూ బాలీవుడ్ నటి మంజరి ఫడ్నవిస్ కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెళ్లబుచ్చారు. తమ సొసైటీలో తన పెంపుడు కుక్క మైకీని అత్యంత దారుణంగా కొట్టి చంపేసారంటూ ఆమె విలపించారు. 2019 నుంచి ఆ కుక్క తమతోనే వున్నదనీ, ఆ కుక్క వాళ్లని ఏం చేసిందని చంపారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కుక్కను చంపినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసారు. మంజరి ఆవేదన పట్ల జంతు ప్రేమికులు సైతం బాధను వ్యక్తం చేసారు. ఖచ్చితంగా కుక్కని చంపిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు కూడా మద్దతు పలికారు.
పెద్దిలో రామ్ చరణ్ నటన అద్భుతం : అల్లు అర్జున్
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిత్రం 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్ చిత్రాన్ని చూసి రామ్ చరణ్ నటను మెచ్చుకున్నారు. చరణ్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు.
తండ్రి-కొడుకుల అనుబంధం నేపథ్యంగా ఐ యామ్ హ్యాండ్సమ్ ట్రైలర్
తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు.
Pawan Kalyan: రాజకీయాల కోసం నటనకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?
దర్శకుడు సురేందర్ రెడ్డితో తన రాబోయే #PSPK32 స్క్రిప్ట్ గురించి పవన్ కళ్యాణ్ ఆందోళనలు వ్యక్తం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఆరోగ్య రీత్యా కొంత కాలం విరామం తీసుకున్నారు. ఆ మధ్యలో సినిమాల షూటింగ్ ల కోసం కొత్త గెటప్ వేశారని గడ్డెం పెంచడం, ఆ తర్వాత ట్రిమ్ గా మారడం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ, రాజకీయంగా బిజీగా వున్నందున షూటింగ్ లకు విరామం ఇవ్వాలనుకుంటున్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు.
Puri Jagannadh: దృష్టి లోపం ఉన్న బిచ్చగాడి పాత్రలో స్లమ్ డాగ్ విజయ్ సేతుపతి
డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది; అన్ని భాషల వెర్షన్లకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా చిత్ర బృందం టీజర్ను లాంచ్ చేశారు
Home
Horoscope
Shorts
Photos
Videos