సంబంధిత వార్తలు
- ట్విట్టర్లో మళ్లీ నారా లోకేష్... సీఎం జగన్ పైన ఇలా ట్వీటారు...
- కుంకుడుకాయతో అలర్జీ వస్తుందా? 22 యేళ్లుగా లేనిది ఇపుడెందుకు?
- ఆర్టీజీఎస్ ను సందర్శించిన కాగ్ అధికారులు... టెక్నాలజీ వినియోగానికి కితాబు
- "శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం"... 23న వృద్ధులు, దివ్యాంగులకు, 24న తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు
- కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?
ఏపీకి సాయంపై వరల్డ్ బ్యాంక్ స్పష్టత
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరణపై ప్రపంచ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వానికి 1 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థిక సాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వరల్డ్ బ్యాంకు తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
