సంబంధిత వార్తలు
- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి: నివాళులర్పించిన సీఎం జగన్
- సీఎం జగన్ హయాంలో గుడివాడ నియోజకవర్గంలో రూ.750 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి కొడాలి
- ఏప్రిల్ 1న కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్
- వైఎస్ కుమార్తె షర్మిలమ్మకు కొండపల్లి బొమ్మ, రెడ్డి సంఘం మద్దతు
- మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నా: రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్యా
సీఎం జగన్ కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా? కేఎ పాల్ ప్రశ్న
టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను వేసిన పిల్ విచారణ జరిగిందనీ, మే 3 తేదికి వాయిదా వేసారుని చెప్పారు కెఎ పాల్. ఆయన మాట్లాడుతూ... మే 3వ తేది వరకు దీక్ష కొనసాగిస్తా.
ఎపిలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. జగన్ మెహన్ రెడ్డి కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా. ఎపిలో ఉన్న పిల్లలు నీ బిడ్డలు కాదా.
దయచేసి పరీక్షలు వాయిదా వేయండి. పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు. పరీక్షలు వాయిదా వేయాలి అని పాల్ డిమాండ్ చేసారు.
