Thursday, 16 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Religion Religion Electric Butification In Tirumala 3746.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 16 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
తిరుమలలో స్వామి అవతారాల విద్యుత్తు శోభ
తిరుమలలో స్వామి అవతారాల విద్యుత్తు శోభ
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
-
Electric butification in TIrumala
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్బాగ్లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
తాజా వార్తలు
తాగుబోతు కొడుకుని అంతమొందించిన తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఓ దారుణం జరిగింది. ఓ తాగుబోతు కుమారుడుని కన్నతల్లిదండ్రులు అంతమొందించారు. మద్యానికి బానిస అయిన కుమారుడు పెట్టే వేధింపులు భరించలేక అతడిని తల్లిదండ్రులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్
రీల్స్ పిచ్చి ఎంతగా పెరిగిందంటే... ఒకరు చావుబతుకుల మధ్య ప్రాణం కోసం పోరాడుతున్నా, ఆ సమయంలో కూడా ఫోనులో రీల్స్ చేస్తూ పైశాచికినందం పొందేవారు వున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇట్లాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త ఐసీయూలో చికిత్స తీసుకుంటూ బెడ్ పైన వున్నాడు. అతడు అలా వుండగా అతడి భార్య ఇన్ స్టాగ్రాం రీల్స్ చేసింది. ఆ వీడియోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆమె చర్యపై మండిపడుతున్నారు. మానవత్వం రోజురోజుకీ నశించిపోతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో పోలీసులు ముద్రగడ అంత్యక్రియలలో ఖననం జరుగుతున్నప్పుడు గౌరవ వందనం చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు గౌరవ వందన సమర్పణ చేస్తున్న సమయంలో వైసిపి నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు వారిపైకి దూసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వద్దని చెబుతుంటే మీరు ఎందుకు గౌరవ వందనం చేస్తున్నారంటూ పోలీసులను పక్కకి నెట్టివేసారు. దీనితో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ముద్రగడ పద్మనాభం కుటుంబీకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారు. జీవించివున్నపుడు అనేక విధాలుగా అవమానించి, ఇపుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి
ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీ అగ్నిప్రమాదానికి దారితీశాయి. ఫలితంగా ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ
నెల్లూరు: సమాజ ఆరోగ్యాభివృద్ధి, మహిళల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుతూ, వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు(Reproductive Tract Infections – RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి.
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos