Friday, 17 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Religion Religion Museum Expo Muses Devotees 3572.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 17 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
తిరుమల విశేషాల చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న భక్తులు
తిరుమల విశేషాల చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న భక్తులు
-
స్వామిచిత్రాలను ఆసక్తిగా తిలకిస్తున్న మహిళలు
-
స్వామి ఆభరణాలను ఆసక్తిగా తిలకిస్తున్న మహిళలు
-
అమ్మవారి నమూనా విగ్రహాన్ని తిలకిస్తున్న భక్తురాలు
-
తిరుమల కొండపై ఉన్న శిలాతోరణం, సహజవేంకటేశ్వరుని తిలకిస్తున్న భక్తులు
-
తిరుమల చిత్రప్రదర్శనను తిలకించడానికి ఎగబడ్డ జనం
-
స్వామి సేవకు వినియోగించే వస్తువులను తిలకిస్తున్న భక్తులు
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్బాగ్లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
తాజా వార్తలు
జూలై 17, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
కోస్తాంధ్ర నుండి తెలంగాణ, మహారాష్ట్రల వరకు ద్రోణి విస్తరించి ఉండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్ష సూచన: జులై 17న రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మైనర్ బాలికను పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు...
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్లో ఓ దారుణం జరిగింది. మైనర్ బాలికను ఓ వ్యక్తి నమ్మించి పార్కుకు తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఉదయం బాలిక పాఠశాలకు వెళ్తుండగా షాబాజ్ అనే వ్యక్తి ఆమెను వెంబడించి బైక్ ఎక్కించుకున్నాడు. అనంతరం సనత్నగర్లోని ఓ పార్క్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు సనత్నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పరామర్శించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య : జ్యోతుల నెహ్రూ
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భావించింది. అయితే, వైకాపా నేతలు మాత్రం ఆ అంత్యక్రియల్లో అతిగా ప్రవర్తించారు. దీనిపై జగ్గంపేటకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో వైకాపా నాయకులు అనుసరించిన తీరు అత్యంత హేయమని, ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు.
co-living తంటా, ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి, పెళ్లి చేసేసిన పెద్దలు
co-living, సహజీవనం... ఇది ఇప్పుడు కామన్ అయ్యింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లే యువతీయువకులు తమ సేఫ్టీ దృష్ట్యా ఎక్కడో ఒక దగ్గర ఇల్లు తీసుకుని అక్కడ కలిసే వుంటున్నారు. ఐతే ఈ సమయంలో ఎవరికివారు దూరం పాటించేవారు కొంతమంది వుంటే... ఒకరికొకరు దగ్గరై ప్రేమలో పడుతున్నవారు కూడా వుంటున్నారు. ఇలా ప్రేమలో కూరుకుపోయినవారు ఒక్కోసారి పెద్దలకు చెప్పలేక చాటుమాటుగా తమ ప్రేమ కలాపాలు సాగిస్తున్నారు. ఇట్లాంటి ఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. పలనాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ యువజంట గత కొన్ని నెలలుగా ప్రేమలో వున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉన్న మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos