Saturday, 30 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5 %e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b0%be 145.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 30 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఏది నిజం
ఏది నిజం
శివ బాబా
శివ బాబా
-
-
-
-
-
-
-
-
-
ఏది నిజం
Even...
VIEW ALL
మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ
VIEW ALL
ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం
VIEW ALL
వింత పాముల ఫోటో గ్యాలరీ
VIEW ALL
ఇండోర్ దుర్గాదేవి
VIEW ALL
తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ
VIEW ALL
వానర దేవుని గ్యాలరీ
VIEW ALL
నాగమందిరం ఫోటో గ్యాలరీ
VIEW ALL
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ
VIEW ALL
నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ
VIEW ALL
మొబైల్ వినాయకుడు
VIEW ALL
ఫిజయానమీ ఫోటో గ్యాలరీ
VIEW ALL
జీవితాలను మార్చిన కల
తాజా వార్తలు
అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. అత్తింటి వారు ద్విచక్రవాహనాన్ని కొనివ్వలేదని కట్టుకున్న భార్యను ఓ కసాయి భర్త ఉరేసి హత్య చేశాడు. ఆ తర్వాత భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి శివారులోని మామిడితోటలో చోటుచేసుకుంది.
ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య
తన భార్య ఆమె ప్రియుడితో ఏకాంతంగా గడపడాన్ని కట్టుకున్న భర్త చూసి షాక్ తిన్నాడు. ఆమెను నిలదీశాడు. అందుకు ఆమె ఎంతమాత్రమూ పశ్చాత్తాపం చెందకుండా... మా ఇద్దర్నీ కలిసి వుండటం చూసావు కదా, నీతో కలిసి కాపురం చేయడం నాకిష్టం లేదు. నేను నా ప్రియుడితోనే వుంటాను అని పదేళ్ల కొడుకుని, భర్తను వదిలేసి వచ్చిన భార్య అలా సమాధానం చెప్పింది. దీనితో భర్త తన భార్య కోసం తను ఎంత కష్టపడిన విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహారు రాష్ట్రంలో హాజీపూర్లో అమన్ కుమార్, గుంజన్ కుమారి నివాసం వుంటున్నారు.
కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)
ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఘోర ప్రమాదం నుంచి తండ్రి కుమార్తె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత ఆ కారును ట్రక్కు కొంతదూరం మేరకు ఈడ్చుకెళ్లింది. పలాసునీ బ్రిడ్జ్పై ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి
ఉభయ గోదావరి జిల్లాలో ఓ పెద్దపులి స్థానికులను హడలెత్తిస్తోంది. గత నాలుగు నెలలుగా ఈ పెద్ద పులి సంచారం ఉన్నట్టు నిర్ధారించుకున్న అటవీ శాఖ అధికారులు ఆ పులి జాడను తెలుసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ దాన్ని బంధించలేకపోతున్నారు. దీంతో ఈ పులి ఏ క్షణంలో దాడి చేస్తోందన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.
డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం
డిజిటల్ అరెస్టుల పేరుతో భయపెట్టేవారి తాట తీయాలని పోలీసు యంత్రాంగానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో సైబర్ నేరాల కట్టడిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు చేసిన ప్రజలను భయపెడుతూ డబ్బులు దోచుకుంటున్న వారిని గుర్తించి తక్షణం అరెస్టు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు.
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos