Tuesday, 11 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5 %e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b0%be 145.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 11 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఏది నిజం
ఏది నిజం
శివ బాబా
శివ బాబా
-
-
-
-
-
-
-
-
-
ఏది నిజం
Even...
VIEW ALL
మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ
VIEW ALL
ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం
VIEW ALL
వింత పాముల ఫోటో గ్యాలరీ
VIEW ALL
ఇండోర్ దుర్గాదేవి
VIEW ALL
తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ
VIEW ALL
వానర దేవుని గ్యాలరీ
VIEW ALL
నాగమందిరం ఫోటో గ్యాలరీ
VIEW ALL
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ
VIEW ALL
నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ
VIEW ALL
మొబైల్ వినాయకుడు
VIEW ALL
ఫిజయానమీ ఫోటో గ్యాలరీ
VIEW ALL
జీవితాలను మార్చిన కల
తాజా వార్తలు
5 సెకన్లలో ప్రాణశక్తిని లాగేసిన విద్యుత్ శక్తి, కార్మికుడు మృతి, వీడియో
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కేవలం 5 సెకన్లలోనే కార్మికుడి ప్రాణాన్ని లాగేసింది విద్యుత్ శక్తి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మజల్ గావ్ బైపాస్ రోడ్డులో విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో కార్మికుడు మృతి చెందాడు. అతడి శరీరంలోకి విద్యుత్ ప్రవహించడంతో మంటలు వచ్చాయి. మృతుడు అవేష్ పాషాగా గుర్తించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరి వల్ల కార్మికుడు బలయ్యాడని ఆ శాఖ అధికారులపై కేసు నమోదు చేసారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజమహేంద్రవరంలోకి అడుగుపెట్టిన ఉబర్ బైక్, కొత్త ప్రయాణికులకు తొలి రైడ్ ఉచితం
రాజమహేంద్రవరం: భారతదేశంలోని ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ ఉబర్, రాజమహేంద్రవరం నగరంలో నేడు ఉబర్ బైక్ సేవలను ప్రారంభించింది. దీంతో నగరవాసులకు రోజువారీ ప్రయాణాల కోసం అందుబాటు ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపిక అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఆఫీసు, కళాశాలకు వెళ్లడం, రద్దీగా ఉండే మార్కెట్లలో ప్రయాణించడం, ప్రజా రవాణా సదుపాయాలకు చేరుకోవడం వంటి రోజువారీ అవసరాల కోసం ప్రయాణికులు ఉబర్ యాప్ ద్వారా రైడ్ను బుక్ చేసుకుని ద్విచక్ర వాహనంపై నగరంలో సులభంగా ప్రయాణించవచ్చు. ఉబర్ బైక్ రాజమహేంద్రవరం నగరవాసులకు అందుబాటు ధరలో కొత్త ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, స్థానిక డ్రైవర్లకు సౌకర్యవంతమైన, అనువైన ఆదాయ అవకాశాలను కల్పిస్తుంది.
పిల్లలకు విషమిచ్చి, నీటి తొట్టిలో ముంచి చంపేసిన తల్లి.. ఆపై తానుకూడా.. (వీడియో)
హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా మెహువాలా గ్రామంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 31 యేళ్ల అంగన్వాడీ కార్యకర్త, ఆమె ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో శవాలుగా కనిపించడం కలకలం రేపింది. భర్త వేధింపులు, మాదకద్రవ్యాలకు బానిసకావడం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. మృతులను సుదేశ్, ఆమె 10 ఏళ్ల కుమార్తె జ్యోతి, 8 ఏళ్ల కుమారుడు వినీత్గా గుర్తించారు. పిల్లలకు విషం ఇచ్చి, ఆ తర్వాత ఇంట్లోని నీటి తొట్టిలో ముంచి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలను చంపిన తర్వాత సుదేశ్ స్వయంగా విషం సేవించి, అదే తొట్టిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
త్రిషను సీఎం విజయ్ ఎప్పుడు డిప్యూటీ సీఎంను చేస్తారు? అడిగింది ఎవరంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్తో కలిసి అనేక చిత్రాల్లో నటించిన త్రిషను, ఆయన ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే నేత ఆర్.బి. ఉదయకుమార్ మంగళవారం ఎద్దేవా చేశారు. ఆ నటుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్న దాదాపు వారం రోజుల తర్వాత ఈ కామెంట్స్ రావడం చర్చనీయాంశమైంది.
సైట్ తనిఖీకి పేరుతో హోటల్ గదికి... రెడ్హ్యాండెండ్గా చిక్కిన భార్య (Video)
ఓ వివాహిత తన భర్తను మోసం చేసేందుకు ప్రయత్నించి చివరకు చిక్కుల్లో పడ్డారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి సైట్ తనిఖీ కోసం వెళుతున్నట్టు భర్తను నమ్మించింది. చివరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి ఓ హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా చిక్కిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్కేర్ ప్యానెల్ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్లోని వివంతా బై తాజ్లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్కేర్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్: హైదరాబాద్లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos