సంబంధిత వార్తలు
- 33 మంది ప్రముఖులు ఒకేసారి విడుదలచేసిన అరుణ్ విజయ్ - ఏనుగు ఫస్ట్ లుక్
- రోగులు- డాక్టర్ల నడుమ అంతరాలను పూరించేందుకు హీల్ఫా మొబైల్ హెల్త్కేర్ యాప్
- దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్: తెలంగాణ దూసుకెళ్లింది..!
- ముగిసిన రవితేజ 6 గంటల విచారణ: మీడియా కంటపడకుండా..?
- #Annaatthe డబుల్ ట్రీట్.. రజనీకాంత్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
కరెంట్ బిల్ చూసి ఆ హోటల్ యజమాని షాక్.. ఏమైందంటే?
Hotel
ఎందుకంటే.. తన జీవితాంతం ఆ హోటల్ నడిపి సంపాదించినా.. తన మొత్తం ఆస్తులను ఆమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేరు. ఇంతకీ విద్యుత్ అధికారులు ఆ యజమానికి వేసిన బిల్లు ఎంతో తెలుసా? వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో కూడా కాదు.. ఏకంగా కోట్లలో వేశారు.
ఇలాంటి విషయం తెలిస్తే.. ఎవరు మాత్రం షాక్కు గురి కాకుండా ఉంటారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో వేరే దేశాల్లోనో, రాష్ట్రాల్లోనో కాదు.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి ఓ టిఫిన్ హోటల్ నడుపుతున్నారు.
ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ఈసారి ట్రూఅప్ చార్జీలతో కలిపి వేశారు. అయితే, రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు రావడంతో హోటల్ యజమాని అవాక్కయ్యారు.
