దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని రామసముద్రం మండలం తిరుమలరెడ్డి పల్లెలో ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. గ్రామానికి చెందిన రెడ్డెప్పకు నలుగురు పిల్లలు. చిన్న కూతురైన మైనర్ బాలిక (15) తన అక్క పావనితో కలిసి...