కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తయారు చేసిన వ్యాక్సిన్కు కేంద్రం ధర ఫిక్స్ చేసింది. ముఖ్యంగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్యిన్ ధరను ఖరారు చేశారు. ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్...