దేశంలో మిల్లెట్ మ్యాన్గా గుర్తింపు పొందిన పీవీ సతీష్ (77) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1985లో జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది. అలాగే, ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో ఢిగ్రీ పూర్తి చేసిన ఆయన 20 యేళ్ల...