1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
  4. andhra pradesh 4th day assembly session started

అసెంబ్లీలో రుణమాఫీ, వ్యవసాయ మిషన్‌పై చర్చ...! ఫలించేనా...?

Andhra pradesh
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేసంలో పోలవరం, శ్రీశైలం ప్రాజెక్టుల వివాదాలపై చర్చించాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేయనుంది.  
 
ప్రశ్నోత్తరాల తర్వాత రుణమాఫీ, వ్యవసాయ మిషన్పై శాసనసభ చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లుపై చర్చించనున్నారు. 
 
About Writer
CVR