Monday, 1 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket Players Profile
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 1 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఆటగాళ్ల ప్రొఫైల్
ధోనీని మించిన రిషబ్ పంత్.. బయోగ్రఫీని ఓ లుక్కేద్దామా? (Video)
Tuesday,January 19, 2021
ధోనీ వికెట్ కీపర్గా వున్నప్పుడు ఏ బ్యాట్స్మెనైనా.. క్రీజు దాటాడో..? (Video)
రవిశాస్త్రి.. టీమిండియా కోచ్... ఎంత మొనగాడో తెలుసా?(వీడియో)
గణాంకాల ప్రకారం ప్రపంచకప్లో బ్రెట్ లీ డేంజరస్ బౌలర్!
ఆల్రౌండర్గా అదరగొడుతా..!: పియూష్ చావ్లా వ్యాఖ్య
ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు: మురళీధరన్!
Thursday,July 22, 2010
టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ ప్రొఫైల్
Wednesday,October 28, 2009
క్లైవ్ లాయిడ్
Wednesday,July 22, 2009
మేటి క్రికెటర్ గ్లెన్ మెక్గ్రాత్
Tuesday,June 2, 2009
"అజంతా మెండీస్" రికార్డు భలే...!
Tuesday,January 13, 2009
టీం ఇండియాలో కేరళ కెరటం... శ్రీశాంత్
Monday,September 22, 2008
శ్రీలంక యువ సంచలనం మెండీస్
Monday,September 15, 2008
దూసుకువస్తోన్న యువకెరటం రైనా
Friday,September 5, 2008
'టీమ్ ఇండియా'కు మరో ఆణిముత్యం.. గంభీర్
Saturday,July 19, 2008
నీల్ మెకంజి ప్రొఫైల్
Monday,July 14, 2008
గ్రేమ్ స్మిత్ ప్రొఫైల్
Monday,July 14, 2008
రికీ పాంటింగ్ ప్రొఫైల్
Monday,June 16, 2008
ఇంగ్లాండ్ జట్టు యువ ఆణిముత్యం కేపీ
Friday,May 16, 2008
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ మైకేల్ వాన్ ప్రొఫైల్
Friday,May 16, 2008
ఇషాంత్ శర్మ ప్రొఫైల్
Saturday,April 12, 2008
next news
తాజా వార్తలు
ఇరాన్తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్
ఇరాన్తో కుదుర్చుకునే అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదే అంశంపై వైట్ హౌస్ వేదికగా దాదాపు రెండు గంటల పాటు సుధీర్ఘ చర్చలు జరిగాయి. అయితే, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య కుదిరిందని భావించిన తాత్కాలిక ఒప్పందం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి
నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటరులో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహంపైన ఓ వ్యక్తి దాడి చేసాడు. ఓ రాయిని తీసుకుని విగ్రహం ముఖంపైన, మెడపైన కొడుతూ ధ్వంసం చేసే ప్రయత్నం చేసాడు. ఇదంతా అక్కడే వున్న పలువురు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోను చూసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆమె x లో స్పందిస్తూ... మహానేత, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమి పార్టీలైన తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు.
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో 10 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. జూన్ 10వ తేదీ నుంచి 12వ తేదీల మధ్య తెలంగాణాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు
పంజాబ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన కాంగ్రెస్ నేతలు ఇపుడు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏకంగా 958 వార్డులను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. మరోవైపు, కాంగ్రెస్ కేవలం 397 వార్డులతో సరిపెట్టుకుని చతికిలపడింది. ఈ ఓటమికి గల కారణాలపై విశ్లేషించాల్సిన నేతల మధ్య ఇపుడు వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది.
అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి
ఆర్జేడీ నేత, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మొండికేశారు. తాము నివసిస్తున్న అధికారిక బంగ్లాను ఖాళీచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. కానీ, అమె అందుకు ససేమిరా అంటున్నారు. దమ్ముంటే తనను బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. ఈ పరిణామంతో ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆర్జేడీకి మధ్య మాటల యుద్ధం ముదిరింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాలను గుర్తు చేస్తూ ప్రత్యేక పాట
డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్తో పాటు రెండు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్
పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు శ్రమించారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ సెంటర్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ గారు. ఆయనలాంటి లెజెండ్తో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని రామ్ చరణ్ అన్నారు. పెద్ది సినిమా ప్రమోషన్ చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలు తెలిపారు.
Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్బండ్లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు..
దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్
దర్శకరత్నం దివంగత దాసరి నారాయణ రావు ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారని హీరో మంచు మనోజ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని దాసరి నారాయణ రావు సమాధి దుస్థితిని చూసి చలించిపోయిన ఆయన తన టీమ్తో కలిసి శుభ్రం చేశానని తెలిపారు.
సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?
తన మాజీ భార్య, సినీ హీరోయిన్ సమంతను ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య మోసం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో నాగచైతన్య కోర్టుకెక్కారు. తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నటి సమంత రుత్ ప్రభుతో తన గత బంధాన్ని ఉద్దేశించి కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నాగచైతన్య ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలను వినియోగించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ పలు వెబ్సైట్లకు నోటీసులు జారీచేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos