Tuesday, 26 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Ms Narayana Condolences Photos 01 2978.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 26 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
ఎంఎస్ నారాయణకు నివాళి
ఎంఎస్ నారాయణకు నివాళి
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
-
MS Narayana Condolences Photos 01
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం రాజమహేంద్రవరంలో మురుగునీటి కాలువలను, అలాగే తాగునీటి నాణ్యతను పరిశీలించారు. 2027లో జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాల ఉత్సవం జరిగనున్న నేపధ్యంలో గోదావరి నదిలో ప్లాస్టిక్ లేదా మురుగునీరు నదిలోకి ప్రవేశించకుండా నిరోధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవానికి దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. తదుపరి తను సమీక్షా సమావేం నిర్వహించేలోపుగా క్షేత్రస్థాయిలో మార్పు రావాలని నొక్కిచెప్పారు.
హైదరాబాద్కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు
హైదరాబాద్: 2016 నుంచి బెంగళూరులో ప్రాంతీయ వంటకాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఊట రెస్టారెంట్, ఇప్పుడు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభమైంది. టోటల్ ఎన్విరాన్మెంట్ హాస్పిటాలిటీ నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్కు షిబానీ+కమల్ ఆర్కిటెక్ట్స్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆహార సంస్కృతి, పాకశాస్త్ర సంప్రదాయాలకు ఈ ఊట హైదరాబాద్ ఒక అచ్చమైన ప్రతిబింబం. ఈ రెండు రాష్ట్రాల ఇళ్లలోని వంటగదులు, స్థానిక వర్గాల కథల ఆధారంగా, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, అత్యంత ప్రామాణికంగా దీనిని తీర్చిదిద్దారు.
కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు
అసలే ఎండాకాలం. ఈ వేసవిలో మంచుతో కప్పబడి చల్లగా వేసివి తాపాన్ని తీర్చే కాశ్మీర్ లోయలు, కొండలు చూడాలని ఎవరికి వుండదు. అందుకే ఈ సమయంలో పెద్దసంఖ్యలో కాశ్మీర్ అందాలను చూసేందుకు పర్యాటకులు బయలుదేరి వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి కాశ్మీరు లోయల అందాలను చూద్దామని కేబుల్ కార్ ఎక్కారు 300 మందికి పైగా పర్యాటకులు. అనుకోకుండా అందులో సాంకేతిక లోపం తలెత్తింది. గుల్మార్గ్ గోండోలా సర్వీసు నిలిచిపోవడంతో 300 మంది పర్యాటకులు గాలిలోనే చిక్కుకుపోయి ఆహ్లాదానికి బదులు అరుపులు, కేకలు వేసారు.
ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?
మహానాయకుడు ఎంజీఆర్, పురట్చితలైవి జయలలిత వంటి మహామహులు సారథ్యం వహించిన అన్నాడీఎంకె పార్టీ అంతం అయిపోతుందా? అంటే అవుననే అంటున్నారు తమిళనాట రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిక వర్గానికి సారథ్యం వహిస్తున్న గ్రూపులోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. రాజీనామాలు చేసినవారిలో కుమారవేల్, జయకుమార్, సత్యభామ వున్నారు. వీరు ముగ్గరూ మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనితో ఇక్కడ తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది.
ఎబోలా వైరస్పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు
ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం అప్రమత్తతను ప్రకటించింది. ఎబోలా ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి చేరుకునే ప్రయాణికులను పరీక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటం, మరణాల రేటు అధికమవుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రంలో అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos