తిరుపతి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. కోటి డిమాండ్ చేసిన ఎస్.ఎఫ్.ఐ
NEET Student
కానీ పేపర్ లీక్ కారణంగా పరీక్షను మళ్లీ నిర్వహించారు. అయితే మళ్లీ నిర్వహించిన నీట్ పరీక్షలో సాయి మేఘన 390 మార్కులు మాత్రమే సాధించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. దీంతో సాయి మేఘన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జరిగి పది రోజులు గడిచింది.
కానీ దశదిన కర్మ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ నాయకుల పరామర్శతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంకా బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ డిమాండ్ చేసింది.
