-
గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్పై ఇనుప రాడ్తో దాడి.. ఎక్కడ?
గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్పై ఇనుప రాడ్తో దాడి జరిగిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని ... -
రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే
రాఖీ పౌర్ణమి బుధాదిత్య రాజయోగం, సమసప్తక రాజయోగం, మహాపురుష రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ యోగాల ద్వారా 12 రాశులపై ప్రభావం ... -
Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనం
భారత ప్రభుత్వం చాలా కాలంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనాభా లెక్కల ... -
బంగారం, వెండి దిగుమతి సుంకాలు తగ్గించనున్న కేంద్రం ప్రభుత్వం
బంగారం, వెండి దిగుమతి సుంకాలు తగ్గించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ... -
మొబైల్ ఫోన్ వాడకంపై తండ్రి మందలింపు: యువతి రైలుకింద పడి ఆత్మహత్య
కాచిగూడకు చెందిన ఒక యువతి, మొబైల్ ఫోన్ వాడకంపై తండ్రి మందలించడంతో గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం ప్రకారం, ... -
శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్కు మెదడులో రక్తస్రావం
శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం మాయమైన కేసులో అరెస్టయిన మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీపీ) ... -
తెలంగాణలో ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో ధర రూ.70 పలుకుతోంది..
ప్రతి భారతీయ వంటగదిలోనూ తప్పనిసరిగా ఉండే ఉల్లిపాయ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం తెల్ల ఉల్లిపాయ ధర కిలోకు దాదాపు రూ. ... -
ఆస్ట్రేలియా క్రికెట్లో సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్, తాను మార్చి 2027 నుండి ఆస్ట్రేలియాలో జరిగే ఎలైట్ మహిళల క్రికెట్లో ... -
Nallari Kiran Kumar Reddy: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందనే వార్తలు ... -
నాన్న తాగే ప్రోటీన్ షేక్లో రసాయనాలు కలిపి చంపేశాడు.. అమ్మను హింసించాడు..
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆయన మనవడు రియాన్ష్ కీలక వివరాలు బయటపెట్టాడు. మూడో తరగతి నుంచే సాదిక్ ఖాన్ తన షూటింగ్ ... -
WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు.. అన్నోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే?
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా కాంటాక్ట్ లిస్ట్లో లేని ... -
మద్యం మత్తులో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై..?
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ... -
హాస్టల్ వార్డెన్ ఎంత పని చేసింది.. పెళ్లికి విద్యార్థినులను తీసుకెళ్లి.. డ్యాన్స్ చేయించింది..
విజయనగరం జిల్లా రాజంలోని ఒక హాస్టల్ వార్డెన్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. పాఠశాల అధికారులు లేదా తల్లిదండ్రులకు సమాచారం ... -
ఆటోరిక్షాను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పల్నాడులో ఏడుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ... -
నేపాల్ - చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు.. 160 మంది మృతి
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు కనీసం 160 మందిని బలిగొన్నాయి. వందలాది మంది ... -
కుమారుడికి జ్వరం.. ఐదు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన తండ్రి.. (video)
పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒక గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, జ్వరం వచ్చిన తన కుమారుడిని ఆసుపత్రికి ... -
అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి- 40 కుట్లు పడ్డాయి
అనంతపురం జిల్లాలో అడవి ఎలుగుబంటి దాడి గ్రామస్తులలో భయాందోళనలు రేకెత్తించింది. కుందుర్పి మండలం తేనగల్లు గ్రామానికి ... -
భర్తపై అనుమానం వచ్చిన మహిళ.. పార్కులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.. (Video)
తన భర్తపై అనుమానం వచ్చిన మహిళ.. గత కొద్ది రోజులుగా అతనిని గమనిస్తూ వచ్చింది. చివరికి భర్త ప్రేయసితో దొరికిపోయాడు. ... -
స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీ అగ్రనేతలకు జగన్ వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అగ్రనేతలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ... -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గుండెపోటుతో మృతి.. ఎక్కడ?
చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు వసంత్ కుమార్ కుటుంబంలో విషాదకరమైన విషయం చోటుచేసుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన ...
