సంబంధిత వార్తలు
- ఐ.ఎం.బీడీ. సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్న
- బాబీ, పి.భవానీ రవి కుమార్ గెస్ట్ లుగా వాల్తేర్ వీరయ్య 100రోజులు వేడుక
- మళ్లీ బాదుడే.. బాదుడు.. : ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.3,763.33 కోట్లు
- హైదరాబాద్ నగరంలో భారీ వర్షం.. ఈ నెల 16 వరకు ఇదే పరిస్థితి...
- మదనపల్లె, ఒంగోలు, విజయవాడలలో క్రోమా స్టోర్లు ప్రారంభం
ఎండలు మండిపోతున్న వేళ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..
ఎండలు మండిపోతున్న వేళ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. పీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం వుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. అలాగే జార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
తర్వాతి కథనం
