సంబంధిత వార్తలు
- ఫేస్బుక్లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్
- తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...
- తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)
- తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుంది : తితిదే ఈవో శ్యామల రావు
- అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు
తితిదే ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్, ఆయనొస్తున్నారా... భలేగా చేయిస్తారు
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనిల్ కుమార్ తితిదే ఈవోగా పని చేసారు. ఆ సమయంలో భక్తుల సౌకర్యాల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తూ వుండేవారు. మళ్లీ మరోసారి ఆయన తితిదే ఈవోగా నియమించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తర్వాతి కథనం
