సంబంధిత వార్తలు
- అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ
- స్నేహితుడితో కలిసి స్కూల్కు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ అత్యాచారం... బిడ్డకు జన్మనిచ్చిన బాలిక
- మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక.. ఏం జరిగిందంటే?
- విశాఖ ఆర్టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్ను ప్రారంభించిన డియాజియో ఇండియా
- ఏపీకి అమరావతి రాజధాని ఒక్కటేనా? భవిష్యత్తులో మరోచోటకి వెళ్తామేమో?: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు ఐదు పతకాలు.. పవన్ హర్షం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ ఐదు పతకాలను కైవసం చేసుకుంది. కేంద్రం నిర్వహించిన ఇండియా సర్వేలో ఏపీ రెండు విభాగాల్లో తొలి ర్యాంకు, ఒక విభాగంలో రజతం, మరో రెండు విభాగాల్లో కాంస్యం కైవసం చేసుకుంది. దీనిపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వివిధ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పల్లె పండుగ 2.0 విజయవంతం అయ్యేలా హామీ ఇచ్చారు. మారుమూల తాండాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, స్థానిక సంస్థలకు సాధికారత కల్పించడం వంటి ఆయన కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అవార్డులు లభించాయి.
వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ 24వ స్థానంలో ఉండేది. రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారీ కార్యక్రమాలలో ఈ శాఖ మొదటి స్థానంలో నిలిచింది.
