సంబంధిత వార్తలు
- ప్రేమ, పెళ్లికి నో చెప్పింది- నర్సుపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి..
- వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి దర్శనం మామూలే.. ఫేక్ వార్తల్ని నమ్మొద్దు
- తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవం..విస్తృత ఏర్పాట్లు
- తెల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు- నాదెండ్ల
- ఇంటి పైకప్పు కూలి.. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరిన ఆ నలుగురు
కోర్బా-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం.. కారణం ఏంటంటే?
Train
ఈ మంటలు మొదట ఏ1 నుంచి బీ6, బీ7 కోచ్లకు వ్యాపించింది. అప్పటికే రైలు స్టేషన్లో నిలిచిపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పారు. అధికారులు సత్వర చర్యలు తీసుకోవడంతో మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా నిరోధించారు.
అనంతరం రైలులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించేందుకు రైల్వే అధికారులు అందరికీ సహకరించారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్య్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
