భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం బీజేపీ వర్గాలు మోడీ పర్యటనపై కత్తులు దూసుకుంటున్నాయి. ఏ మొహం పెట్టుకుని మోడీ ఆంధ్రప్రదేశ్కు వస్తారని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తుంటే.. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది చెప్పడానికే మోడీ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి నరేంద్రమోడీ అన్యాయం చేశారంటూ ప్రతిరోజూ గగ్గోలు పెడతున్న తెలుగుదేశం...