సంబంధిత వార్తలు
- సంగారెడ్డిలో నూతన షోరూమ్, తెలంగాణలో మలబార్ గోల్డ్- డైమండ్స్ కార్యకలాపాల విస్తరణ
- స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా
- పెరిగిపోతున్న బంగారం ధరలు-రూ.1,51,500కి చేరి సరికొత్త రికార్డు
- మలబార్ గోల్డ్- డైమండ్స్ యొక్క రూ. 200 కోట్ల సీఎస్ఆర్ కార్యక్రమాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- నా రాజా నాకు రోజూ 1 లక్ష ఇస్తారు, ప్రతి నెల రూ. 50 లక్షల గోల్డ్ కొంటున్నా: దివ్వెల మాధురి
Gold: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలో మార్పు లేదు..
బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా ఎగబడ్డాయి.
తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం గురువారంతో పోలిస్తే ఏకంగా రూ.1,960కి పెరిగింది. దీంతో ప్రస్తుతం ధర రూ.1,50,930 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల బంగారం తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగింది.
ప్రస్తుత మార్కెట్లో ఇది రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర నిన్నటి స్థాయిలోనే రూ.2,55,00 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటం బంగారం మదుపుదారుల వైపు మొగ్గుచూపుతుండటంతో ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.
