సంబంధిత వార్తలు
- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన హ్యుందామ్ మోటర్ ఇండియా ఫౌండేషన్
- హీరోగా మారనున్న అద్దంకి దయాకర్... ఆ సినిమాలో కాంగ్రెస్ నేతలంతా..?
- Kooలో 2021 యొక్క టాప్ మూమెంట్స్
- భారత సైన్యం కోసం వాట్సాప్ తరహా యాప్
- క్రికెట్కు గుడ్బై చెప్పిన హర్భజన్ సింగ్
దేశంలో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. మొత్తం 422
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 422కు చేరింది. అలాగే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,987కు చేరుకుంది. ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరింది.
ఇకపోతే, ఈ వైరస్ నుంచి 7,091 మంది కోలుకున్నారు. మరో 162 మంది మృత్యువాతపడ్డారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 130 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, ఇప్పటివకు దేశంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,682కు చేరింది.
తర్వాతి కథనం
