సంబంధిత వార్తలు
- భూ వివాదం.. జేసీబీ కింద బిడ్డలతో పడుకున్న మహిళలు... ఎక్కడ? (video)
- ఓ 10 రూపాయలు ఎక్కువైనా కొనండయ్యా... కుటుంబం కోసం మహిళా తల్లులు తాపత్రయం (video)
- 15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట
- వ్యభిచారం: 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్జెండర్ల అరెస్ట్
- జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమా? గుడ్ బుక్ పేరుతో మోసానికి శ్రీకారం : వాసిరెడ్డి పద్మ (Video)
టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు
Panabaka Lakshmi
అలాగే గతంలో నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన పనబాక లక్ష్మి, కాంగ్రెస్ హయాంలో 1996, 1998, 2004లో మూడుసార్లు నెల్లూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.
Vemireddy Prashanthi Reddy
తాజాగా టిటిడి ట్రస్ట్బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దీక్షతో టిటిడి బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీటీడీ బోర్డు మెంబర్గా నన్ను నియమించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తాను.." అని ఆమె హామీ ఇచ్చారు.
