సంబంధిత వార్తలు
- ఆ విషయంలో పంతం నెగ్గించుకున్న ఆర్కే రోజా...
- లడ్డూ అయితే ఇచ్చేశారు కానీ రోజా భయంతో వణికిపోతున్నారట... అందుకే జగన్ చుట్టూ...
- పరకాలలో కొండా సురేఖకు షాక్.. సిద్ధిపేటలో హరీష్ రావు కారు జోరు..
- ఏపీ ఆర్థికస్థితి దుర్బరం.. రాష్ట్ర స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థికమంత్రి బుగ్గన
- వాస్తవాలకు ప్రతిరూపంగా శ్వేతపత్రాలు : మంత్రి బుగ్గన
తిరుమల టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి నియామకం
తిరుమల జేఈవో గా ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆయన టీటీడీ జేఈవో గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ధర్మారెడ్డి అత్యంత సన్నిహితుడు
తర్వాతి కథనం
