సంబంధిత వార్తలు
- ఇంతకీ షర్మిల ఎవరి వ్యూహంలో భాగస్వామి? భాజపాను తొక్కేయడానికా? కారుకి బ్రేకులేయడానికా?
- వాళ్లకేమైనా జరిగితే నేను కేసీఆర్ ఫామ్ హౌజ్కు వస్తా: బండి సంజయ్
- ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం బీజేపీ టోల్ఫ్రీ నెంబర్
- దమ్ముంటే మాతో పొత్తుందని చెప్పగలరా?: కేసీఆర్కు బీజేపీ సవాల్
- జగన్ సర్కార్కి మరో షాక్, ఆదివారం నిమ్మగడ్డ ఉత్తర్వులు
వైసీపీ ప్రభుత్వ పాలనలో పరోక్షంగా ఎమర్జెన్సీ: బీజేపీ
బీజేపీ కంటే శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి సెటైర్ విసిరారు.
ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...సొంత గూటికి చేరే తాపత్రయంలో వైసీపీ..!ఇందిరా గాంధీగారు మోదీ గారి కంటే 100 రెట్లు బలమైన నాయకురాలు అంటా?-మంత్రి అవంతి శ్రీనివాస్ గారు.
నిజమే...!నాడు..!దేశంలో ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ పెట్టింది.నేడు..!ఆంధ్రాలో మీ వైసీపీ ప్రభుత్వ పాలన పరోక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది...!అయినా మీరు అలాగే పోల్చుకుంటారు అంటూ విష్ణువర్ధన్రెడ్డి ట్వీట్ చేశారు.
తర్వాతి కథనం
