సంబంధిత వార్తలు
- విజయవాడలో రూ. 5 కోట్లతో ఇన్డోర్ సబ్ స్టేషన్ : మంత్రి వెలంపల్లి
- నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం: మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
- ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం: మంత్రి వెలంపల్లి
- రాష్ట్రాన్ని పీడిస్తున్న రాక్షసుడు చంద్రబాబు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- టిడిపి నాయకులు దద్దమ్మలు: మంత్రి వెలంపల్లి
చినజీయర్ మంగళాశాసనములు అందుకున్న మంత్రి వెలంపల్లి
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారిని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్లో షంషాబాద్ ఆశ్రమంలో సొమవారం కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామ మహా క్రతువు జరుగుతున్న సందర్భంగా మంత్రి చినజీయర్ స్వామివారిని కలిసి మంగశా శాసనములు అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రిని చిన జీయర్ స్వామి సత్కరించి.. సత్య సంకల్పను అందజేశారు.
