సంబంధిత వార్తలు
- గంగ గట్టున శవాల గుట్టలు.. పీక్కుతింటున్న కుక్కలు!
- డేటా స్టోరీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో 73% కేసులు.. ఆ రాష్ట్రాల్లో లాక్డౌన్?
- ఢిల్లీలో కరోనాతో 25మంది పోలీసుల మృతి, ఇ -పాస్ తప్పనిసరి
- రెండో ఎక్కం చెప్పమన్న వధువు.. నీళ్లునమిలిన వరుడు... తర్వాత ఏం జరిగిందంటే..
- ప్రోనింగ్తో పాటు గదిలో లవంగాలు, కర్పూరం ఉంచారు.. 82ఏళ్ల వృద్ధురాలు..?
కరోనా వచ్చినా జనాలు మారరా..? యూపీలో వేలాది మంది...?
uttar pradesh
కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు కేవలం 20 మందే పాల్గొనాలని యుపి సర్కార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరు కావాలనే ఆంక్షలు విధించింది. మత గురువు అబ్దుల్ హామీద్ మహమ్మద్ సాలిమూల్ ఖాద్రీ ఆదివారం మృతి చెందారు.
ఆయన మరణ వార్త విన్న చుట్టుపక్కల జనాలు వేల సంఖ్యలో అంతిమయాత్రకు హాజరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
