సంబంధిత వార్తలు
- పాకిస్థాన్లో దారుణం... గోధుమ కోసం కొట్టులాట.. 11మంది మృతి.. 60మంది గాయాలు
- మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం: 40మంది వలస జీవులు మృతి
- మాస్కో ఆకాశంలో నల్లటి పొగతో కూడిన వలయం.. వీడియో వైరల్
- రష్యా పార్కులో సూర్య నమస్కార్ చేస్తోన్న చిరుత పులి (వీడియో వైరల్)
- సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది హజ్ యాత్రికల మృతి
ఫిలిప్పీన్స్.. ఫెర్రీలో మంటలు.. పదిమంది మృతి
ఫిలిప్పీన్స్లో ప్రయాణిస్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో దాదాపు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ (PCG) కమోడోర్ మార్కో ఆంటోనియో గిన్ మాట్లాడుతూ, ఎంఅండ్వీ లేడీ మేరీ జాయ్ 3, ప్రయాణీకుల, కార్గో నౌక, జాంబోంగా సిటీ నుండి జోలోకి వెళుతుండగా, రాత్రి 10 గంటల సమయంలో బలుక్-బలుక్ ద్వీపంలోని నీటిలో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో సముద్రంలో దూకిన ఏడుగురు ప్రయాణికులు తప్పిపోయారని తెలుస్తోంది. అలాగే దాదాపు 195 మంది ప్రయాణికులను 35 మంది సిబ్బందిని రక్షించారు.
రక్షకులు ఓడలో నాలుగు మృతదేహాలను కనుగొన్నారని, ఆరుగురిని సముద్రం నుండి స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు.
