శుక్రవారం, 6 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
ఆదివారం, 22 జూన్ 2014 (10:26 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700 ఆర్నమెంట్ బంగారం ధర .26,400 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,350, వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,060, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.43,100గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,740, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
Virosh Manyavar: ఇన్స్టాలో అత్యధిక లైక్స్తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం.
Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలోనూ బయట బంధువులు, స్నేహితులు తెలియజేస్తున్నారు. మార్చి 6, 2011 నుండి వివాహం చేసుకున్నారు, నేటితో 15 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు. కాగా, ఇదే మార్చి 6, 2026న అల్లు శిరీష్ వివాహం జరగనుంది. హైదరాబాద్ లో ఓ స్టూడియోలో అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముకులు సిద్ధమయ్యారు. నయనిక రెడ్డిని శిరీష్ వివాహం చేసుకుంటున్నారు.
Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్
హీరో శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ కోసం పూర్తి స్థాయిలో మాస్ అవతారమెత్తారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి మాస్ లుక్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. చెమటతో కూడిన అవతారంలో సీరియస్ చూస్తే నోటిలో బీడీ తాగుతూ తీక్షణంగా చూస్తున్న ఈ లుక్ ను నేడు శర్వానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. గంగ అనే పాత్రలో నటిస్తున్నారు.
Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
నూతన దంపతులు విజయ్ దేవరకొండ ,రష్మిక ల వివాహ అనంతరం వేడుక హైదరాబాద్ లో తాజ్ లో జరిగింది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యారు. మార్చి 4న జరిగిన ఈ వేడుకలెో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించలేదు. ఆయన బిజీగా వున్నందున రాలేకపోయినట్లు తెలుస్తోంది.
ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ
ఈ మధ్య కాలంలో టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ను నెటిజన్లు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తరచుగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది. తప్పు చేసే వారిని వదిలేసి, దాన్ని ఎదురించే వారిని టార్గెట్ చేయడంపై తాజాగా అసహనం వ్యక్తంచేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం
మహిళలు బరువు తగ్గాలంటే.. తప్పకుండా తేనెను డైట్లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను రుబ్బి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే శరీరానికి కూడా హానికరం కావచ్చు. తేనె తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా సులభం. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలు బరువును సులభంగా తగ్గవచ్చు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప ఎంపిక. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ
భారతదేశపు అత్యుత్తమ వివాహ ఫ్యాషన్ బ్రాండ్ మాన్యవర్ మోహే, రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండలను తన నూతన వాణిజ్య ప్రచార చిత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్కు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు; ఇది అధిక శక్తితో కూడిన, ఫ్యాషన్తో నిండిన సంగీత కార్యక్రమం. ఇది విరోష్ అభిమానులు వేచి చూస్తున్నదాన్ని అందిస్తుంది. ఈ జంట హాస్యాస్పదంగా సాపేక్షంగా ఉండే హాస్యం, ఎవరూ కాదనలేనని కెమిస్ట్రీతో గతంలో ఎన్నడూ చూడని కలెక్షన్తో మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్షణానికి దారితీస్తుంది.