సంబంధిత వార్తలు
- బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...
- వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)
- Telangana Crime: ప్రేమిస్తానని చెప్పాడు.. కానీ పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించాడు... ఆ యువతి?
- Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..
Love Failure: ప్రేమ విఫలం.. ప్రియురాలు రైలుకింద పడితే.. ప్రియుడు బావిలో దూకేశాడు (video)
ప్రేమ విఫలమైందని ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇక లాభం లేదనుకున్న ఆ జంటలో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ విఫలమైందని ట్రైన్ కింద పడి ప్రియురాలు హితవర్షిణి ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రియురాలి మరణ వార్త విని ప్రియుడు వినయ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో హితవర్షిణి బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారని తెలిసింది. అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో ఇలా ప్రేమికులు ప్రేమ కోసం బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ప్రేమ విఫలమైందని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు హితవర్షిణి
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025
ప్రియురాలి మరణ వార్త విని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు వినయ్
ఘట్కేసర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న హితవర్షిణి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ… pic.twitter.com/3P9jaqKMaw
