సంబంధిత వార్తలు
- శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ: ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
- కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి.. ముగ్గురు అరెస్ట్
- శ్రీమద్రామానుజ సహస్రాబ్ది మూడో రోజు ఉత్సవాలు
- ప్రభుత్వ ఉద్యోగం పిచ్చి, మహిళతో ట్రాప్ చేసిన ఫ్రెండ్, హోటల్ గదికెళ్లిన అతడికి...?
- రాజస్థాన్లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నగరం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
శుక్రవారం రాత్రం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఓ బైక్ను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు బ్రిడ్జి పైనుంచి కిందపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
మరణించిన యువకుడిని కర్నూల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతమ్ భరద్వాజ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తర్వాతి కథనం
