సంబంధిత వార్తలు
- భార్య అక్రమ సంబంధం పెట్టుకోలేదనీ చంపి కాల్చి ఉడకబెట్టిన భర్త?
- థాంక్యూకు విలువ లేకుండా చేశాం - నాగచైతన్య మూడు కోణాల్లో కనిపిస్తారు- డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్
- ఆ రాము అమ్మాయిలో కనిపించారు - విజయేంద్ర ప్రసాద్
- యువతితో ఏకాంతంగా వర్థమాన నటుడు:. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన నటి
- రూ.25లక్షలు ఇస్తాను.. భార్యగా వుంటావా.. నీతూ చంద్రకు ఆఫర్
భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్ట్లో కత్తితో పొడిచి హత్య
భార్యపై అనుమానం హత్యకు దారితీసింది. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టిఫిన్ సెంటర్లో పని చేస్తున్న సరిత యాదవ్ అనే మహిళను ఆమె భర్త సంతోష్ తన ఇంట్లో ప్రైవేట్ పార్ట్లో కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డువచ్చిన మృతురాలు బంధువు పై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.
తర్వాతి కథనం